జాగృతి: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
'''జాగృతి''' తెలుగు వారపత్రిక. ఇది [[1948]] [[డిసెంబరు 18]] తేదీన [[విజయవాడ]]లో ప్రారంభమైనది |
'''జాగృతి''' తెలుగు వారపత్రిక. ఇది [[1948]] [[డిసెంబరు 18]] తేదీన [[విజయవాడ]]లో ప్రారంభమైనది. మహాత్మా గాంధీ హత్యానంతరం [[రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం]] సిద్ధాంతాలను, జాతీయ భావాలను యువకులలో వ్యాపింపజేయడం ప్రధాన లక్ష్యంగా స్థాపించబడినది. |
||
ఈ పత్రిక ప్రారంభంలో సంపాదకులు [[బుద్ధవరపు వెంకటరత్నం]]. ఆయన తరువాత 1953లో [[తూములూరి లక్ష్మీనారాయణ]] సంపాదకత్వ బాధ్యతలను స్వీకరించారు. 1976లో[[ పి.వేణుగోపాలరెడ్డి]] సంపాదకులైనారు. అతడు భారతీయ జనతా పార్టీలో చేరినప్పుడు వి.రామమోహనరావు సంపాదకులుగా చేరారు. |
|||
[[వర్గం:తెలుగు పత్రికలు]] |
[[వర్గం:తెలుగు పత్రికలు]] |
15:43, 26 జూన్ 2008 నాటి కూర్పు
జాగృతి తెలుగు వారపత్రిక. ఇది 1948 డిసెంబరు 18 తేదీన విజయవాడలో ప్రారంభమైనది. మహాత్మా గాంధీ హత్యానంతరం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం సిద్ధాంతాలను, జాతీయ భావాలను యువకులలో వ్యాపింపజేయడం ప్రధాన లక్ష్యంగా స్థాపించబడినది.
ఈ పత్రిక ప్రారంభంలో సంపాదకులు బుద్ధవరపు వెంకటరత్నం. ఆయన తరువాత 1953లో తూములూరి లక్ష్మీనారాయణ సంపాదకత్వ బాధ్యతలను స్వీకరించారు. 1976లోపి.వేణుగోపాలరెడ్డి సంపాదకులైనారు. అతడు భారతీయ జనతా పార్టీలో చేరినప్పుడు వి.రామమోహనరావు సంపాదకులుగా చేరారు.