చిలకలూరిపేట: కూర్పుల మధ్య తేడాలు
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →top: AWB తో "మీకు తెలుసా" మూస చేర్పు |
బొమ్మ చేర్చాను #WPWPTE #WPWP |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
{{Update}} |
{{Update}} |
||
{{Infobox Settlement |
{{Infobox Settlement| |
||
|name = చిలకలూరిపేట |
|name = చిలకలూరిపేట |
||
|native_name = |
|native_name = |
||
|nickname = |
|nickname = |
||
|settlement_type = |
|settlement_type = పట్టణం |
||
<!-- images and maps -----------> |
|||
|image_skyline = |
|image_skyline = |
||
|imagesize = |
|imagesize = |
||
పంక్తి 19: | పంక్తి 18: | ||
|dot_map_caption = |
|dot_map_caption = |
||
|dot_x = |dot_y = |
|dot_x = |dot_y = |
||
|pushpin_map = |
| pushpin_map = India Andhra Pradesh |
||
|pushpin_label_position = right |
|pushpin_label_position = right |
||
|pushpin_map_caption = |
|pushpin_map_caption = ఆంధ్రప్రదేశ్ పటంలో పట్టణ స్థానం |
||
|pushpin_mapsize = 200 |
|pushpin_mapsize = 200 |
||
| coordinates = {{coord|16.08917|N|80.16722|E|display=inline,title}} |
|||
<!-- Location ------------------> |
|||
|subdivision_type = [[రాష్ట్రం]] |
|subdivision_type = [[రాష్ట్రం]] |
||
|subdivision_name = [[ఆంధ్ర ప్రదేశ్]] |
|subdivision_name = [[ఆంధ్ర ప్రదేశ్]] |
||
పంక్తి 71: | పంక్తి 70: | ||
|timezone_DST = |
|timezone_DST = |
||
|utc_offset_DST = |
|utc_offset_DST = |
||
| latd = |
|||
| latm = |
|||
| lats = |
|||
| latNS = N |
|||
| longd = |
|||
| longm = |
|||
| longs = |
|||
| longEW = E |
|||
|elevation_footnotes = <!-- for references: use<ref> </ref> tags --> |
|elevation_footnotes = <!-- for references: use<ref> </ref> tags --> |
||
|elevation_m = |
|elevation_m = |
07:30, 19 జూలై 2021 నాటి కూర్పు
ఈ వ్యాసాన్ని తాజాకరించాలి. |
చిలకలూరిపేట | |
— పట్టణం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో పట్టణ స్థానం | |
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
---|---|
జిల్లా | గుంటూరు |
మండలం | చిలకలూరిపేట |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
వైశాల్యము [1] | |
- మొత్తం | 18.13 km² (7 sq mi) |
జనాభా (2011)[1] | |
- మొత్తం | 1,01,398 |
పిన్ కోడ్ | 522 616 |
ఎస్.టి.డి కోడ్ |
చిలకలూరిపేట ఆంధ్ర ప్రదేశ్లోని గుంటూరు జిల్లాకు చెందిన ఒక పట్టణం.[2] గుంటూరుకు దాదాపు 40 కి మీల దూరంలో ఉంది. గుంటూరు జిల్లాలో నాలుగవ అతిపెద్ద పట్టణం. రాష్ట్రంలో ముఖ్య వ్యాపార కేంద్రంగా పేరొందిన
ఈ పట్టణం జనాభా 147,179 (2001). ఈ ప్రాంతం ప్రజలు దీనిని పేట అని ముద్దుగా పిలుచుకుంటారు.
ఆంధ్ర ప్రదేశ్ లోని పెద్ద శాసనసభా నియోజక వర్గాలలో చిలకలూరిపేట ఒకటి.
ఈ ప్రాంతంలోని 85 శాతం ప్రజలు వ్యవసాయం పై ఆధారపడ్డవారు. త్రికోటేశ్వర స్వామి వెలసిన కోటప్ప కొండ ఇక్కడికి 13 కి మీలే.
గ్రామం చరిత్ర
విద్య, కళలు వ్యాపారంలో అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత సంపన్న పట్టణాన్ని ఒకప్పుడు పురుషోత్తమ పట్నం, "చిలకల తోట, రాజగరి కోట" అని పిలిచేవారు, పెద్ద శివార్లలోని గ్రామమైన గ్రామానికి చెందిన గొప్ప గ్రామం గొప్ప చరిత్ర ఉంది. బ్రిటిష్ వారు ఈ పట్టణాన్ని "చిక్ పెటా" అని పిలిచారు. పండ్ల తోటల కారణంగా, అనేక చిలుకలు ఇక్కడకు వచ్చి చెట్లపై నివసించేవి. కాబట్టి ఈ స్థలాన్ని ఒకప్పుడు "చిలకాలూరి" అని పిలిచేవారు. "చిల్కా" అనే ఒక రకమైన గడ్డి విస్తృతంగా ఉండటం వల్ల, దాని పేరు వచ్చింది అని మరొకరు నమ్ముతారు.
ఇక్కడ "కోట" ఉంది. దీనిని గతంలో "పెడకోట" అని పిలిచేవారు. జమీందారీ కుటుంబం వారసుడు శ్రీ రాజా మనురి వెంకట రాగవేంద్రరావు ఇప్పటికీ పెడకోటలో నివసిస్తున్నారు. ఈ జమీందార్లు ఎల్లప్పుడూ ప్రజలతో ఉదారంగా ఉండేవారు. ప్రజలు ప్రభుత్వానికి ఎక్కువ పన్నులు చెల్లించకుండా అడ్డుకున్నారు.
"పిండరీస్" అనే బందిపోట్లు దాడి చేసినప్పుడు, జమైందార్ల పరిపాలన ద్వారా వారు తరిమివేయబడ్డారు. 1818 లో, జమీందార్లు తమ స్వంత బంగారు నాణేలను "పగోడా" చిహ్నంతో ముద్రించారు. రెవెన్యూ వ్యవహారాల్లో బ్రిటిష్ వారి నుండి వారికి "ఉత్తమ పరిపాలనా పురస్కారం" లభించింది. వారు నాణ్యమైన గుర్రాలను విదేశీ దేశాలకు దిగుమతి చేసుకునేవారు. 1846 లో, దయగల ప్రజలందరినీ చిలకలూరిపాడులో నివసించడానికి అనుమతించారు. -> చిలకలూరిపేటను పూర్వం పురుషోత్తమ పట్నం అని, చిలకల తోట అని, రాజాగారి తోట అని, చిలకలూరిపాడు అని, పిలిచే వారు. పురుషోత్తమ పట్నం అనేది ప్రస్తుతం పట్టణ శివారులో ఉన్న ఒక గ్రామం. బ్రిటిషు వారు దీనిని చిక్పేట అని పిలిచే వారు. ఇక్కడి పండ్ల తోటల వలన చిలుకలు ఎక్కువగా వచ్చేవి, అందుచేత దీనిని చిలకలూరు అని జమీందార్ల కాలంలో అనేవారు.
ఈ ప్రాంతాన్ని పాలించిన జమిందారులు ప్రజలతో ఉదారంగ ఉండే వారు. పన్ను రాయితీలు ఇస్తూ ప్రజలకు భారం తక్కువగా ఉండేలా చూసేవారు. పిండారీలు చిలకలూరిపేటపై దాడి చేసినపుడు, జమీందార్లు సమర్ధంగా వ్యవహరించి ఆ ముఠాలను వెళ్ళగొట్టారు. 1818లో జమీందార్లు గోపురం గుర్తుతో తమ స్వంత నాణేలను (పగోడాలు) ముద్రించుకున్నారు. వారికి మంచి పరిపాలనా దక్షులుగ ఈష్టిండియా కంపెనీ ప్రభుత్వం నుండి బహుమతి వచ్చింది.
దేవాలయాలు
శ్రీ భూనిళా, రాజ్యలక్ష్మీ సమేత శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి దేవాలయం;- ఈ ఆలయం చిలకలూరిపేట పట్టణ పరిధిలో ఉన్న కొమరవల్లిపాడులో ఉంది.
ఆలయ చరిత్ర:- క్రీ.శ. 1712 లో చిలకలూరిపేట జమీందారయిన శ్రీ రాజమానూరి వేంకటకృష్ణరాయణం బహద్దూర్ ఈ ఆలయాన్ని నిర్మించారు. చిలకలూరిపేట ప్రక్కనే ఉన్న పసుమర్రు గ్రామంలో ఒక మహమ్మదీయుని ఇంటిలో కాకరపాదు త్రవ్వుచుండగా, శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి విగ్రహం లభించింది. రాజా వారు, ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠ నిమిత్తం చంఘిజ్ ఖాన్ పేటకు తరలించుచుండగా ఓంకార నది ఒడ్డునగల కొమరవల్లిపాడుకు రాగానే విగ్రహం కదలలేదట. ఆ రాత్రి స్వామివారు జమీందారుగారికి కలలో సాక్షాత్కరించి, అక్కడనే ప్రతిష్ఠించమని కోరగా, అదే విధంగా దైవానుసారం, జమీందారు గారు కొమరవల్లిపాడు లోనే విగ్రహాన్ని ప్రతిష్ఠించారని చరిత్ర కథనం. స్వామివారు వామాంకమున లక్స్మీదేవిని కూర్చుండబెట్టుకొని నేత్రపర్వంగా భక్తుల అభీష్టాలు నెరవేర్చుచున్నారని ప్రతీతి.
శ్రీ భూనిళా, రాజ్యలక్ష్మీ సమేత శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి పంచాహ్నిక మహోత్సవాలు, నిర్వహించెదరు.
శాసనసభ నియోజకవర్గం
- పూర్తి వ్యాసం చిలకలూరిపేట శాసనసభ నియోజకవర్గంలో చూడండి.
గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం
మంచినీటి చెరువు.
కళాశాలలు
- చుండు రంగనాయకులు జూనియర్ కళాశాల
- ఎస్.వి.ఆర్. జూనియర్ కళాశాల
- వివేకానంద జూనియర్ కళాశాల
- మోడరన్ జూనియర్ కళాశాల
- కాకతీయ జూనియర్ కళాశాల
- కాసు బ్రహ్మానంద రెడ్డి మహిళా జూనియర్ కళాశాల
- డి ఆర్ యన్ ఎస్ సి వి ఎస్ కళాశాల
- వికాస్ జూనియర్ కళాశాల
- టి.ఆర్.కె బి.ఇడి కళాశాల
- జవేరా బి.ఇడి కళాశాల [3]
ఉన్నత పాఠశాలలు
- శారద ఉన్నత పాఠశాల
- అర్.వీ.ఎస్. ఉన్నత పాఠశాల
- కాకతీయ ఉన్నత పాఠశాలలు
- (ఆధునిక)మోడరన్ ఉన్నత పాఠశాలలు
- సైంట్ ఛార్లెస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్
- వికాస్ ఉన్నత పాఠశాల
శిల్పకళ
పురుషోత్తమపట్నం ప్రాధాన్యత కలిగిన స్థలం. ఇస్మాయిల్ అనే శిల్పి కారణంగా ఈ ఊరికి ప్రపంచ ప్రఖ్యాతి వచ్చింది. శిల్పకళను మైలాపూరులో తన గురువైన షణ్ముగాచారి వద్ద నేర్చుకున్న ఈయన ఈ ఊరిలో స్థిరపడ్డాడు. ఆయన చెక్కిన శిల్పాలు దేశంలోని పలు ప్రాంతాలలో ప్రతిష్ఠించ బడ్డాయి. ఆయన పేరు "Reference Asia" అనే పుస్తకంలో చేర్చబడింది.
విశేషాలు
చిలకలూరిపేట నియోజకవర్గంలో మూడు మండలాలు ఉన్నాయి. అవి చిలకలూరిపేట, యడ్లపాడు, నాదెండ్ల. పట్టణంలో విద్యాలయాలు, ధాన్యం మిల్లులు, పత్తి జిన్నింగు మిల్లులు, నూనె మిల్లులు, వాహనాల మరమ్మత్తు సంస్థలు ఎన్నో ఉన్నాయి. గణపవరములో అనేక వ్యాపార సంస్థలు మిల్లులు గలవు.
చిలకలూరిపేట వాహన నిర్మాణం, మరమ్మత్తులకు పేరు పొందిన స్థలం. వాహనాల బాడీ నిర్మాణానికి ఇది పెట్టింది పేరు. ఈ పని మీద రాష్ట్రం నలుమూలల నుండి ప్రజలు చిలకలూరిపేటకు వస్తూ ఉంటారు. వాహన రంగానికి సంబంధించిన ఇతర పనులైన రంగులు వేయుట, సీట్లు తయారుచేయుట మొదలైన వాటిలో కూడా నిష్ణాతులైన పనివారు ఇక్కడ కనిపిస్తారు.
మూలాలు
- ↑ 1.0 1.1 "District Census Handbook - Guntur" (PDF). Census of India. p. 14,46. Retrieved 18 January 2015.
- ↑ "Adminsistrative divisions of Guntur district" (PDF). guntur.nic.in. Archived from the original (PDF) on 26 జూన్ 2014. Retrieved 16 January 2015.
- ↑ http://prabhanews.com/2016/07/%E0%B0%9A%E0%B0%BF%E0%B0%B2%E0%B0%95%E0%B0%B2%E0%B1%82%E0%B0%B0%E0%B0%BF%E0%B0%AA%E0%B1%87%E0%B0%9F-%E0%B0%AC%E0%B0%BE%E0%B0%B2%E0%B0%B2-%E0%B0%B0%E0%B0%9A%E0%B0%AF%E0%B0%BF%E0%B0%A4%E0%B0%B2/[permanent dead link]