మూస:మీకు తెలుసా?1: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
పాత వాక్యాల స్థానంలో కొత్త వాక్యాలు |
చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 8: | పంక్తి 8: | ||
* ... భారతదేశంలో మొట్టమొదటి [[గుండె]] మార్పిడి శస్త్రచికిత్స చేసిన వైద్యుడు డా.పి.వేణుగోపాల్ అనీ! ([[పి.వేణుగోపాల్]] వ్యాసం) |
* ... భారతదేశంలో మొట్టమొదటి [[గుండె]] మార్పిడి శస్త్రచికిత్స చేసిన వైద్యుడు డా.పి.వేణుగోపాల్ అనీ! ([[పి.వేణుగోపాల్]] వ్యాసం) |
||
* ... మొదటి [[లోకసభ]]లో డిప్యూటీ స్పీకర్గా వ్యవహరించిన తెలుగు వ్యక్తి అనంతశయనం అయ్యంగార్ అనీ! ([[మాడభూషి అనంతశయనం అయ్యంగారు]] వ్యాసం) |
* ... మొదటి [[లోకసభ]]లో డిప్యూటీ స్పీకర్గా వ్యవహరించిన తెలుగు వ్యక్తి అనంతశయనం అయ్యంగార్ అనీ! ([[మాడభూషి అనంతశయనం అయ్యంగారు]] వ్యాసం) |
||
* ... [[హైదరాబాదు]] నగరంలో పురాతన కళాశాలలో ఒకటైన నిజాం కళాశాలకు తొలి ప్రిన్సిపాల్గా పనిచేసినది [[సరోజినీ నాయుడు]] తండ్రి అఘోరనాథ చటోపాధ్యాయ అనీ! ([[నిజాం కళాశాల]]) |
* ... [[హైదరాబాదు]] నగరంలో పురాతన కళాశాలలో ఒకటైన నిజాం కళాశాలకు తొలి ప్రిన్సిపాల్గా పనిచేసినది [[సరోజినీ నాయుడు]] తండ్రి అఘోరనాథ చటోపాధ్యాయ అనీ! ([[నిజాం కళాశాల]] వ్యాసం) |
||
* ... [[ధర్మరాజు]] అనంతరం పాండురాజ్యాన్ని పాలించిన పరీక్షిత్తు [[అభిమన్యుడు|అభిమన్యుడి]] కుమారుడు అనీ! ([[పరీక్షిత్తు]] వ్యాసం) |
* ... [[ధర్మరాజు]] అనంతరం పాండురాజ్యాన్ని పాలించిన పరీక్షిత్తు [[అభిమన్యుడు|అభిమన్యుడి]] కుమారుడు అనీ! ([[పరీక్షిత్తు]] వ్యాసం) |
||
<!-- * ... ! ([[]] వ్యాసం) --> |
<!-- * ... ! ([[]] వ్యాసం) --> |
16:39, 15 ఆగస్టు 2008 నాటి కూర్పు
వికీపీడియా లోని కొత్త వ్యాసాలనుండి
- ... ఒలింపిక్ క్రీడలలో వ్యక్తిగత పోటీలలో స్వర్ణపతకం సాధించిన తొలి భారతీయ క్రీడాకారుడు అభినవ్ బింద్రా అనీ! (అభినవ్ బింద్రా వ్యాసం)(కుడివైపున బొమ్మ చూపబడినది)
- ... భారతదేశంలో ప్రముఖ బహుళార్థక సాధక ప్రాజెక్టులలో ఒకటైన బాక్రానంగల్ ప్రాజెక్టును సట్లెజ్ నదిపై నిర్మించారు అనీ! (సట్లెజ్ నది వ్యాసం)
- ... బ్రిటీష్ పాలన కాలంలో రాయలసీమ జిల్లాలకు అనేక సేవలందించిన థామస్ మన్రో కర్నూలు జిల్లాలో పర్యటిస్తూ కలరా వ్యాధి సోకి మరణించాడు అనీ! (థామస్ మన్రో వ్యాసం)
- ... భారతదేశంలో మొట్టమొదటి గుండె మార్పిడి శస్త్రచికిత్స చేసిన వైద్యుడు డా.పి.వేణుగోపాల్ అనీ! (పి.వేణుగోపాల్ వ్యాసం)
- ... మొదటి లోకసభలో డిప్యూటీ స్పీకర్గా వ్యవహరించిన తెలుగు వ్యక్తి అనంతశయనం అయ్యంగార్ అనీ! (మాడభూషి అనంతశయనం అయ్యంగారు వ్యాసం)
- ... హైదరాబాదు నగరంలో పురాతన కళాశాలలో ఒకటైన నిజాం కళాశాలకు తొలి ప్రిన్సిపాల్గా పనిచేసినది సరోజినీ నాయుడు తండ్రి అఘోరనాథ చటోపాధ్యాయ అనీ! (నిజాం కళాశాల వ్యాసం)
- ... ధర్మరాజు అనంతరం పాండురాజ్యాన్ని పాలించిన పరీక్షిత్తు అభిమన్యుడి కుమారుడు అనీ! (పరీక్షిత్తు వ్యాసం)