తెలుగు సాహిత్యం యుగ విభజన: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
వ్యాసం మొదలు |
|||
పంక్తి 2: | పంక్తి 2: | ||
==యుగ విభజన విధానాలు== |
==యుగ విభజన విధానాలు== |
||
రచనా సౌలభ్యం కోసం సాహితీ చరిత్రాధ్యయనకారులు వాఙ్మయ చరిత్రను కొన్ని యుగములుగా విభజిస్తారు. |
|||
* [[కందుకూరి వీరేశ లింగం పంతులు]] - తమ "ఆంధ్ర కవుల చరిత్ర"లో "ప్రాచీన కవులు", "మధ్యయుగ కవులు", "ఆధునిక కవులు" అని విభజించాడు. అతడు వ్రాసినది కవుల చరిత్ర గనుక ఇది సమంజసము. |
|||
* కొందరు రాజ వంశములను బట్టి విభజించారు - చాళుక్య యుగము, రెడ్డి రాజ యుగము, విజయనగర యుగము ఇలా.. [[ఆరుద్ర]] తన [[సమగ్ర ఆంధ్ర సాహిత్యం]]లో ఈ విధానం అవలంబించాడు. |
|||
* ఆయా కాలాలలో ప్రముఖంగా వెలువడిన సాహిత్య ప్రక్రియలను బట్టి - పురాణ యుగము, కావ్య యుగము, ప్రబంధ యుగము, గద్య గేయ యక్షగాన యుగము, ఖండకావ్య (భావ కవితా) యుగము ఇలా.. |
|||
* ఆయా కాలాలలో ప్రసిద్ధులైన, మరియు ఇతరులకు మార్గ దర్శకులైన కవులను బట్టి - నన్నయ యుగము, తిక్కన యుగము, శ్రీనాధ యుగము ఇలా.. |
|||
* [[దివాకర్ల వేంకటావధాని]] - తన "ఆంధ్ర వాఙ్మయ చరిత్రము"లో - కావ్య ప్రక్రియలను బట్టి - ప్రాఙ్నన్నయ యుగము, భాషాంతరీకరణ యుగము, కావ్య యుగము, ప్రబంధ యుగము, దక్షిణాంధ్ర యుగము, ఆధునిక యుగము |
|||
* [[పింగళి లక్ష్మీకాంతం]] - "ఆంధ్ర సాహిత్య చరిత్ర"లో - మిశ్రమమైన విధానాన్ని అవలంబించాడు. - ప్రాఙ్నన్నయ యుగము, నన్నయ యుగము, తిక్కన యుగము, శ్రీనాధ యుగము, రాయల యుగము ఇలా.. |
|||
==ప్రముఖ కవుల ననుసరించి== |
==ప్రముఖ కవుల ననుసరించి== |
20:20, 25 సెప్టెంబరు 2008 నాటి కూర్పు
తెలుగు సాహిత్యాన్ని అధ్యయనా సౌలభ్యం కోసం కొన్ని యుగాలుగా విభజిస్తారు. ఈ విభజన వివిధ పరిశోధకులు వివిధ ప్రమాణాలతో చేశారు. ఆయా కాలాలలో ఉన్న ప్రముఖ కవుల పేర్ల మీద గాని, లేదా ప్రముఖ పాలనాధికారుల పేర్లమీద గాని, లేదా కాలానుగుణంగా గాని ఈ యుగాలకు పేర్లు పెట్టారు.
యుగ విభజన విధానాలు
రచనా సౌలభ్యం కోసం సాహితీ చరిత్రాధ్యయనకారులు వాఙ్మయ చరిత్రను కొన్ని యుగములుగా విభజిస్తారు.
- కందుకూరి వీరేశ లింగం పంతులు - తమ "ఆంధ్ర కవుల చరిత్ర"లో "ప్రాచీన కవులు", "మధ్యయుగ కవులు", "ఆధునిక కవులు" అని విభజించాడు. అతడు వ్రాసినది కవుల చరిత్ర గనుక ఇది సమంజసము.
- కొందరు రాజ వంశములను బట్టి విభజించారు - చాళుక్య యుగము, రెడ్డి రాజ యుగము, విజయనగర యుగము ఇలా.. ఆరుద్ర తన సమగ్ర ఆంధ్ర సాహిత్యంలో ఈ విధానం అవలంబించాడు.
- ఆయా కాలాలలో ప్రముఖంగా వెలువడిన సాహిత్య ప్రక్రియలను బట్టి - పురాణ యుగము, కావ్య యుగము, ప్రబంధ యుగము, గద్య గేయ యక్షగాన యుగము, ఖండకావ్య (భావ కవితా) యుగము ఇలా..
- ఆయా కాలాలలో ప్రసిద్ధులైన, మరియు ఇతరులకు మార్గ దర్శకులైన కవులను బట్టి - నన్నయ యుగము, తిక్కన యుగము, శ్రీనాధ యుగము ఇలా..
- దివాకర్ల వేంకటావధాని - తన "ఆంధ్ర వాఙ్మయ చరిత్రము"లో - కావ్య ప్రక్రియలను బట్టి - ప్రాఙ్నన్నయ యుగము, భాషాంతరీకరణ యుగము, కావ్య యుగము, ప్రబంధ యుగము, దక్షిణాంధ్ర యుగము, ఆధునిక యుగము
- పింగళి లక్ష్మీకాంతం - "ఆంధ్ర సాహిత్య చరిత్ర"లో - మిశ్రమమైన విధానాన్ని అవలంబించాడు. - ప్రాఙ్నన్నయ యుగము, నన్నయ యుగము, తిక్కన యుగము, శ్రీనాధ యుగము, రాయల యుగము ఇలా..