కొత్త రఘురామయ్య: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
|||
పంక్తి 15: | పంక్తి 15: | ||
==మూలాలు== |
==మూలాలు== |
||
{{reflist}} |
{{reflist}} |
||
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]] |
11:50, 3 నవంబరు 2008 నాటి కూర్పు
కొత్త రఘురామయ్య 1912లో ఆంధ్ర దేశములోని గుంటూరు మండలమునకు చెందిన సంగం జాగర్లమూడి గ్రామములో జగన్నాధం, కోటమ్మ అను దంపతులకు జన్మించాడు. జగన్నాధం చుట్టుపక్క గ్రామాలలో పేరుగాంచిన భూస్వామి, మహాదాత.
స్వగ్రామములో మరియు గుంటూరులో తొలి విద్యాభ్యాసము చేసిన తదుపరి రఘురామయ్య ఇంగ్లాండు వెళ్ళి 'బార్-ఎట్-లా' చదివాడు. స్వదేశము తిరిగి వచ్చి బ్రిటీషు వారి ప్రభుత్వములో ఉద్యోగమునకు కుదురుకున్నాడు.
1949లో ప్రభుత్వ ఉద్యోగము వదలి రాజకీయరంగ ప్రవేశము చేశాడు. తెనాలి మరియు గుంటూరు లోకసభ స్థానములకు పలుమార్లు నాయకత్వము వహించి పలుసేవలందించాడు[1].
రక్షణ, పెట్రోలియం, పౌర సరఫరాలు మరియూ లోకసభ వ్యవహారాల శాఖలకు కేంద్ర మంత్రిగా సేవలందించి పేరు సంపాదించాడు[2].
రఘురామయ్య పేరు మీద నరసరావు పేట, దుగ్గిరాల లో రెండు కళాశాలలు నెలకున్నాయి.
మూలాలు
- ↑ లోకసభ సభ్యత్వము: http://164.100.24.209/newls/lokprev.aspx
- ↑ మంత్రిత్వ శాఖలు: http://www.kolumbus.fi/taglarsson/dokumentit/gandhi2.htm