పాండవులు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి పంచపాండవులు ను దారిమార్పు ద్వారా పాండవులు కు తరలించాం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
[[మహాభారతం]]లోని [[పాండురాజు]] కుమారులు ఐదుగురిని పాండవులు అంటారు. వీరి పేర్లు:
[[మహాభారతం]]లోని [[పాండురాజు]] కుమారులు ఐదుగురిని పాండవులు అంటారు. మునుల శాపం వలన పాండురాజుకు సంతానం కలగదు. అప్పుడు పాండురాజు నిరాశతో తన భార్యలైన [[కుంతి]], [[మాద్రి]] లతో కలిసి అరణ్యాలకు వెళతాడు.


;పంచపాండవులు
#[[యుధిష్ఠిరుడు]] (ఇతడినే [[ధర్మరాజు]] అని కూడా అంటారు)
#[[భీముడు]] లేదా [[భీమసేనుడు]]- వృకోదరుడు
#[[అర్జునుడు]]- విజయుడు, కిరీటి, పార్ధుడు, ఫల్గుణుడు
#[[నకులుడు]]
#[[సహదేవుడు]]


[[యుధిష్ఠిరుడు]] (ఇతడినే [[ధర్మరాజు]] అని కూడా అంటారు)


వీరిలో మొదటి ముగ్గురూ కుంతీదేవి పుత్రులు కాగా చివరి ఇద్దరూ మాద్రి కుమారులు. పాండవులకు [[ద్రౌపది]] వలన కలిగిన పుత్రులను [[ఉప పాండవులు]] అంటారు.
[[భీముడు]] లేదా [[భీమసేనుడు]]- వృకోదరుడు

[[అర్జునుడు]]- విజయుడు, కిరీటి, పార్ధుడు, ఫల్గుణుడు

[[నకులుడు]]

[[సహదేవుడు]]


వీరిలో మొదటి ముగ్గురూ కుంతీదేవి పుత్రులు కాగా చివరి ఇద్దరూ మాద్రి కుమారులు.

పాండవులకు [[ద్రౌపది]] వలన కలిగిన పుత్రులను [[ఉప పాండవులు]] అంటారు.


{{సంఖ్యానుగుణ వ్యాసములు}}
{{సంఖ్యానుగుణ వ్యాసములు}}

08:45, 23 ఏప్రిల్ 2009 నాటి కూర్పు

మహాభారతంలోని పాండురాజు కుమారులు ఐదుగురిని పాండవులు అంటారు. మునుల శాపం వలన పాండురాజుకు సంతానం కలగదు. అప్పుడు పాండురాజు నిరాశతో తన భార్యలైన కుంతి, మాద్రి లతో కలిసి అరణ్యాలకు వెళతాడు.

పంచపాండవులు
  1. యుధిష్ఠిరుడు (ఇతడినే ధర్మరాజు అని కూడా అంటారు)
  2. భీముడు లేదా భీమసేనుడు- వృకోదరుడు
  3. అర్జునుడు- విజయుడు, కిరీటి, పార్ధుడు, ఫల్గుణుడు
  4. నకులుడు
  5. సహదేవుడు


వీరిలో మొదటి ముగ్గురూ కుంతీదేవి పుత్రులు కాగా చివరి ఇద్దరూ మాద్రి కుమారులు. పాండవులకు ద్రౌపది వలన కలిగిన పుత్రులను ఉప పాండవులు అంటారు.

"https://te.wikipedia.org/w/index.php?title=పాండవులు&oldid=404124" నుండి వెలికితీశారు