పాండవులు: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి పంచపాండవులు ను దారిమార్పు ద్వారా పాండవులు కు తరలించాం |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
[[మహాభారతం]]లోని [[పాండురాజు]] కుమారులు ఐదుగురిని పాండవులు అంటారు. |
[[మహాభారతం]]లోని [[పాండురాజు]] కుమారులు ఐదుగురిని పాండవులు అంటారు. మునుల శాపం వలన పాండురాజుకు సంతానం కలగదు. అప్పుడు పాండురాజు నిరాశతో తన భార్యలైన [[కుంతి]], [[మాద్రి]] లతో కలిసి అరణ్యాలకు వెళతాడు. |
||
;పంచపాండవులు |
|||
⚫ | |||
⚫ | |||
⚫ | |||
⚫ | |||
⚫ | |||
⚫ | |||
⚫ | |||
⚫ | |||
⚫ | |||
⚫ | |||
⚫ | |||
⚫ | |||
పాండవులకు [[ద్రౌపది]] వలన కలిగిన పుత్రులను [[ఉప పాండవులు]] అంటారు. |
|||
{{సంఖ్యానుగుణ వ్యాసములు}} |
{{సంఖ్యానుగుణ వ్యాసములు}} |
08:45, 23 ఏప్రిల్ 2009 నాటి కూర్పు
మహాభారతంలోని పాండురాజు కుమారులు ఐదుగురిని పాండవులు అంటారు. మునుల శాపం వలన పాండురాజుకు సంతానం కలగదు. అప్పుడు పాండురాజు నిరాశతో తన భార్యలైన కుంతి, మాద్రి లతో కలిసి అరణ్యాలకు వెళతాడు.
- పంచపాండవులు
- యుధిష్ఠిరుడు (ఇతడినే ధర్మరాజు అని కూడా అంటారు)
- భీముడు లేదా భీమసేనుడు- వృకోదరుడు
- అర్జునుడు- విజయుడు, కిరీటి, పార్ధుడు, ఫల్గుణుడు
- నకులుడు
- సహదేవుడు
వీరిలో మొదటి ముగ్గురూ కుంతీదేవి పుత్రులు కాగా చివరి ఇద్దరూ మాద్రి కుమారులు. పాండవులకు ద్రౌపది వలన కలిగిన పుత్రులను ఉప పాండవులు అంటారు.