తెలుగులో విద్యాబోధన: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
|||
పంక్తి 20: | పంక్తి 20: | ||
{{మూలాలజాబితా}} |
{{మూలాలజాబితా}} |
||
==వనరులు== |
==వనరులు== |
||
* ఈనాడు - ప్రతిభ - 2009 జనవరి 5 - డాక్టర్ [[ద్వానా శాస్త్రి]] వ్యాసం |
|||
==బయటి లింకులు== |
==బయటి లింకులు== |
08:03, 17 సెప్టెంబరు 2009 నాటి కూర్పు
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
తెలుగు చదవడంలో రెండు ముఖ్య అంశాలున్నాయి. (1) తెలుగును ఒక భాషగా చదవడం (2) శాస్త్ర విజ్ఞానానది విషయాలను తెలుగులో చదవడం.
1964-66 నాటి కొఠారి కమిషన్ మాతృభాషలోనే విద్యాబోధన జరగాలని సూచించింది.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 1969లో ఇంటర్మీడియట్ స్థాయిలో బోధనాభాషగా తెలుగును ప్రవేశపెట్టింది. 1971నుండి డిగ్రీ స్థాయిలో తెలుగు బోధనాభాష అయ్యింది. పాఠశాలల్లో మాతృభాష ద్వారా విద్యాబోధన జరపడానికి క్రింది అంశాలను ప్రాతిపదికగా గ్రహించాలని తెలుగు అకాడమి ప్రచురించిన "తెలుగు - బోధన పద్ధతులు" గ్రంధంలో పేర్కొన్నారు. అవి
- జ్ఞానార్జనకు మాతృభాష చక్కని పునాదిగా నిలిస్తుంది.
- విద్యార్ధులు తమ మనోభావాలను వెల్లడంచడానికి మాతృభాష తోడ్పడినంతగా మరే ఇతర భాషా అనుకూలం కాదు.
- మాతృభాషాభిమానం దేశాభిమానానికి ప్రధమ సోపానం.
విషయ గ్రహణ చేసేందుకు పరభాష కంటె మాతృభాష సరైనది.
- వ్యక్తి వికాసానికి, కళాపోషణకు, సాహిత్యాభిరుచి, సృజనాత్మకత, వివేచనాశక్తి మొదలైన సామర్ధ్యాలు పెంపొందడానికి మాతృభాష తోడ్పడుతుంది.
మూలాలు
వనరులు
- ఈనాడు - ప్రతిభ - 2009 జనవరి 5 - డాక్టర్ ద్వానా శాస్త్రి వ్యాసం