సముద్రాల రామానుజాచార్య: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మరి కొంచెం విస్తరణ
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{విస్తరణ}}
{{విస్తరణ}}
సముద్రాల జూనియర్ గా ప్రసిద్ధి చెందిన తెలుగు సినిమా రచయిత. ఈయన తండ్రి [[సముద్రాల రాఘవాచార్య]] కూడా ప్రఖ్యాత సినీ రచయిత. వీరి స్వస్థలం కృష్ణా జిల్లా రేపల్లె తాలూకా పెదపులివర్రు గ్రామం.
సముద్రాల జూనియర్ గా ప్రసిద్ధి చెందిన తెలుగు సినిమా రచయిత. ఈయన తండ్రి [[సముద్రాల రాఘవాచార్య]] కూడా ప్రఖ్యాత సినీ రచయిత. వీరిది పండితవంశం.వీరి స్వస్థలం కృష్ణా జిల్లా రేపల్లె తాలూకా పెదపులివర్రు గ్రామం.
1923 వ సంవత్సరం లో జన్మించాడు.
తండ్రి బాటలోనే సాగుతూ సినీరంగంలో స్థిరపడాలని రామానుజాచార్య చిన్ననాటనే నిర్ణయానికొచ్చారు. వీరిది పండితవంశం. ఆంధ్ర, సంస్కృతాలు కరతలామలకం. తెనుగు ఛందస్సు, వ్యాకరణం జన్మసంస్కారంగా అబ్బాయి. అద్భుతమైన పద్యాలు రాసేవాడు.


రాఘవాచార్యులుగారు 'ప్రజామిత్ర' పత్రికలో పనిచెయ్యడానికి [[మద్రాసు]]కి మకాం మార్చడంతో, రామానుజం కూడా మద్రాసు చేరి, జార్జ్‌టవున్‌లోని హైస్కూల్లో చదివాడు. హైస్కూలు చదువులో వుండగానే, అతను రాసిన పద్యాలు, గేయాలూ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. 'సముద్రుడు' పేరుతో 'ప్రజాబంధు'లో రాసేవాడు. అభ్యాసం, అధ్యయనం రెండూ సవ్యసాచిలా నిర్వహిస్తూ రామానుజం బి.ఎస్‌సి.కి వచ్చాడు. ఆ వేళకి పెద్ద సముద్రాలవారు సినిమాలకి వచ్చేశాడు. ఐతే, తనలాగా తనయుడికీ సినిమా ఉత్సాహం రాకూడదనీ, పెద్ద ఇంజనీరు కావాలనీ ఆయన ఆశించారు
చెన్నై వాహినీ స్టూడియో శబ్దశాఖలో రికార్డిస్టుగా తొలినాళ్ళలో రామానుజం పనిచేశాడు. ఆ ఉద్యోగం వదిలిపెట్టి, వెండితెర రచనకు పూనుకున్నాడు. వినోదావారి "శాంతి" చిత్రంలో చిన్నసముద్రాల పాటలు రాశాడు. అప్పుడే జూనియర్ గా పేరుపడ్డాడు. ఒకవైపు తన తండ్రి సినీరచనా విన్యాసాలకు తోడ్పడుతూనే, తన శైలీ విన్నాణాన్నీ ప్రదర్శించుకునేవాడు. "బ్రతుకుతెరువు" సినిమా జూనియర్ సముద్రాలకు బతుకు తెరువు చూపించి, పాటల రచయితగా పరిశ్రమలో నిలదొక్కుకునేలా చేసింది. ఆ సినిమాలోని "అందమె ఆనందం.....ఆనందమె జీవిత మకరందం....." ఆయన కలం నుంచి జాలువారిందే.
తండ్రి బాటలోనే సాగుతూ సినీరంగంలో స్థిరపడాలని రామానుజాచార్య చిన్ననాటనే నిర్ణయానికొచ్చారు.

రామానుజం దృష్టి సౌండ్‌ ఇంజనీరింగ్‌ మీదికి వెళ్లింది. రేడియో సర్వీసింగ్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ కోర్సు చదివి 1946లో డిప్లొమా పుచ్చుకున్నారు. ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ కూడా చదవాలనుకున్నారు గాని, ఆ ఊహ ఇంకోదారి చూపించింది. కొడుకు ఉత్సాహం చూసి, రాఘవాచార్యులుగారు అతన్ని వాహిని స్టూడియో శబ్దగ్రహణ శాఖలో చేర్పించారు. నేటి ప్రసిద్ధ దర్శకుడు, నటుడు- కె.విశ్వనాథ్‌గారు కూడా అప్పుడు ఆ శాఖలో వుండేవారు. ఇద్దరిలోనూ శక్తి సామర్థ్యాలుండడంతో చేరిన తొమ్మిది నెలల్లోనే 'రికార్డిస్టు'లు అయ్యారు. ''ఎ.కృష్ణయ్యర్‌ మాకు పెద్ద గురువు'' అని చెప్పేవారు రామనుజాచార్య. స్టూడియోలో వుండడం వల్ల సినిమా చిత్రీకరణ, కథనాలూ అవగాహన అయ్యాయి అతనికి. సినిమా రచనలో తండ్రిగారికి సహాయపడడం కూడా అలవాటు చేసుకున్నాడు. కృష్ణయ్యర్‌ గారు, ఇంకో ఇంజనీరు శ్రీనివాస రాఘవన్‌గారూ రామానుజంలో వున్న సాహిత్యానుభవం చూసి, ''ఇలా రికార్డింగ్‌లు చేసుకుంటూ వుండడం కంటే, రచన చేపట్టు- రాణిస్తావు'' అని ప్రోత్సహించారు. శబ్దగ్రహణ శాఖలో రాణించి, ఇంజనీర్‌ కావాలని రామానుజం కోరిక. ''నీకున్న ప్రజ్ఞే గనక నాకుంటే, నేను శబ్దగ్రహణ శాఖ విడిచిపెట్టి రచయితని అయ్యేవాడిని'' అని కృష్ణయ్యర్‌, ''రెండు మూడేళ్ళు రచయితగా పని చెయ్యి. సక్సెస్‌ కాలేదనుకో మళ్ళీ మన శాఖకి రా. నేను ఉద్యోగం ఇస్తాను'' అని శ్రీనివాసరాఘవన్‌- రామానుజాన్ని ఉక్కిరి బిక్కిరి చేశారు. తండ్రిగారికీ అంత ఇష్టం లేకపోయినా ఇతరుల ఆకాంక్షలకి తల ఒగ్గి, రామానుజం సినిమా రచన చెయ్యడానికి ఉద్యమించారు. ''నీ రాత ఎలా వుంటే అలా జరుగుతుంది. నీ యిష్టం!'' అన్నారు తండ్రిగారు. రామానుజం రాత, రాతలోనే గడపాలని రాసివుంది- ఆయన రచయితగానే ప్రవేశించాడు. వినోదావారు 'శాంతి' (1952) సినిమా మొదలు పెడుతూ రామానుజం చేత పాటలు రాయించారు. తర్వాత 'అమ్మలక్కలు' (1953)లోనూ, 'బ్రతుకు తెరువు' (1953)లోనూ పాటలు రాశారు.

"బ్రతుకుతెరువు" సినిమా జూనియర్ సముద్రాలకు బతుకు తెరువు చూపించి, పాటల రచయితగా పరిశ్రమలో నిలదొక్కుకునేలా చేసింది. ఆ సినిమాలోని "అందమె ఆనందం.....ఆనందమె జీవిత మకరందం....." ఆయన కలం నుంచి జాలువారిందే.
==సినిమాలు==
==సినిమాలు==
*శ్రీ దత్త దర్శనం (1985)
*శ్రీ దత్త దర్శనం (1985)

12:34, 17 ఫిబ్రవరి 2010 నాటి కూర్పు

సముద్రాల జూనియర్ గా ప్రసిద్ధి చెందిన తెలుగు సినిమా రచయిత. ఈయన తండ్రి సముద్రాల రాఘవాచార్య కూడా ప్రఖ్యాత సినీ రచయిత. వీరిది పండితవంశం.వీరి స్వస్థలం కృష్ణా జిల్లా రేపల్లె తాలూకా పెదపులివర్రు గ్రామం. 1923 వ సంవత్సరం లో జన్మించాడు.

రాఘవాచార్యులుగారు 'ప్రజామిత్ర' పత్రికలో పనిచెయ్యడానికి మద్రాసుకి మకాం మార్చడంతో, రామానుజం కూడా మద్రాసు చేరి, జార్జ్‌టవున్‌లోని హైస్కూల్లో చదివాడు. హైస్కూలు చదువులో వుండగానే, అతను రాసిన పద్యాలు, గేయాలూ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. 'సముద్రుడు' పేరుతో 'ప్రజాబంధు'లో రాసేవాడు. అభ్యాసం, అధ్యయనం రెండూ సవ్యసాచిలా నిర్వహిస్తూ రామానుజం బి.ఎస్‌సి.కి వచ్చాడు. ఆ వేళకి పెద్ద సముద్రాలవారు సినిమాలకి వచ్చేశాడు. ఐతే, తనలాగా తనయుడికీ సినిమా ఉత్సాహం రాకూడదనీ, పెద్ద ఇంజనీరు కావాలనీ ఆయన ఆశించారు తండ్రి బాటలోనే సాగుతూ సినీరంగంలో స్థిరపడాలని రామానుజాచార్య చిన్ననాటనే నిర్ణయానికొచ్చారు.

రామానుజం దృష్టి సౌండ్‌ ఇంజనీరింగ్‌ మీదికి వెళ్లింది. రేడియో సర్వీసింగ్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ కోర్సు చదివి 1946లో డిప్లొమా పుచ్చుకున్నారు. ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ కూడా చదవాలనుకున్నారు గాని, ఆ ఊహ ఇంకోదారి చూపించింది. కొడుకు ఉత్సాహం చూసి, రాఘవాచార్యులుగారు అతన్ని వాహిని స్టూడియో శబ్దగ్రహణ శాఖలో చేర్పించారు. నేటి ప్రసిద్ధ దర్శకుడు, నటుడు- కె.విశ్వనాథ్‌గారు కూడా అప్పుడు ఆ శాఖలో వుండేవారు. ఇద్దరిలోనూ శక్తి సామర్థ్యాలుండడంతో చేరిన తొమ్మిది నెలల్లోనే 'రికార్డిస్టు'లు అయ్యారు. ఎ.కృష్ణయ్యర్‌ మాకు పెద్ద గురువు అని చెప్పేవారు రామనుజాచార్య. స్టూడియోలో వుండడం వల్ల సినిమా చిత్రీకరణ, కథనాలూ అవగాహన అయ్యాయి అతనికి. సినిమా రచనలో తండ్రిగారికి సహాయపడడం కూడా అలవాటు చేసుకున్నాడు. కృష్ణయ్యర్‌ గారు, ఇంకో ఇంజనీరు శ్రీనివాస రాఘవన్‌గారూ రామానుజంలో వున్న సాహిత్యానుభవం చూసి, ఇలా రికార్డింగ్‌లు చేసుకుంటూ వుండడం కంటే, రచన చేపట్టు- రాణిస్తావు అని ప్రోత్సహించారు. శబ్దగ్రహణ శాఖలో రాణించి, ఇంజనీర్‌ కావాలని రామానుజం కోరిక. నీకున్న ప్రజ్ఞే గనక నాకుంటే, నేను శబ్దగ్రహణ శాఖ విడిచిపెట్టి రచయితని అయ్యేవాడిని అని కృష్ణయ్యర్‌, రెండు మూడేళ్ళు రచయితగా పని చెయ్యి. సక్సెస్‌ కాలేదనుకో మళ్ళీ మన శాఖకి రా. నేను ఉద్యోగం ఇస్తాను అని శ్రీనివాసరాఘవన్‌- రామానుజాన్ని ఉక్కిరి బిక్కిరి చేశారు. తండ్రిగారికీ అంత ఇష్టం లేకపోయినా ఇతరుల ఆకాంక్షలకి తల ఒగ్గి, రామానుజం సినిమా రచన చెయ్యడానికి ఉద్యమించారు. నీ రాత ఎలా వుంటే అలా జరుగుతుంది. నీ యిష్టం! అన్నారు తండ్రిగారు. రామానుజం రాత, రాతలోనే గడపాలని రాసివుంది- ఆయన రచయితగానే ప్రవేశించాడు. వినోదావారు 'శాంతి' (1952) సినిమా మొదలు పెడుతూ రామానుజం చేత పాటలు రాయించారు. తర్వాత 'అమ్మలక్కలు' (1953)లోనూ, 'బ్రతుకు తెరువు' (1953)లోనూ పాటలు రాశారు.

"బ్రతుకుతెరువు" సినిమా జూనియర్ సముద్రాలకు బతుకు తెరువు చూపించి, పాటల రచయితగా పరిశ్రమలో నిలదొక్కుకునేలా చేసింది. ఆ సినిమాలోని "అందమె ఆనందం.....ఆనందమె జీవిత మకరందం....." ఆయన కలం నుంచి జాలువారిందే.

సినిమాలు

  • శ్రీ దత్త దర్శనం (1985)
  • బాలభారతం (1972)
  • భామా విజయం (1967)
  • పరువు ప్రతిష్ట (1963)
  • భీష్మ (1962)
  • గులేబకావళి కథ(1962)
  • శభాష్ రాజా (1961)
  • సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి(1960)
  • పాండురంగ మహత్యం(1957)
  • తోడు దొంగలు(1954)

బయటి లంకెలు