కైవారం బాలాంబ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:1944 మరణాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి వర్గం:గుంటూరు జిల్లా ప్రముఖులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 5: పంక్తి 5:
[[వర్గం:1849 జననాలు]]
[[వర్గం:1849 జననాలు]]
[[వర్గం:1944 మరణాలు]]
[[వర్గం:1944 మరణాలు]]
[[వర్గం:గుంటూరు జిల్లా ప్రముఖులు]]

14:08, 9 మార్చి 2013 నాటి కూర్పు

కైవారం బాలాంబ (1849 - 1944) ప్రముఖ అన్నదాత.

ఈమె 1849 లో గుంటూరు జిల్లా, అంగలకుదురు గ్రామంలో జన్మించింది. సుబ్బన్నసూరి మరియు వెంకమాంబ ఈమె తల్లిదండ్రులు. చిన్నప్పుడే రామయణం, భాగవతం వంటి పురాణ గ్రంథాల సారాన్ని గ్రహించారు. కైవారం సుబ్బన్న గారితో వివాహం జరిగి భర్తతో మంగళగిరి అత్తవారింటికి వచ్చారు. అనతికాలంలోనే భర్త మరణించారు.