అనీ బిసెంట్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 19: పంక్తి 19:


1867లో ఆమె క్లర్జీకి చెందిన 26 సంవత్సరాల ఫ్రాంక్ బిసెంట్‍ను వివాహం చేసుకున్నది. ఆయన వాల్టర్ బిసెంట్ తమ్ముడు. ఆయన క్రైస్తవ ఒక క్రైస్తవ మతవిశ్వాసి. అనీ బిసెంట్‍ ఆయనతో తన ఆలచనలు పంచుకున్నాడు. వివాహం అయిన సాయంత్రం ఆమెనుకలుసుకున్న మిత్రులు ఆమె తీవ్రంగా రాజకీయాలలో పాల్గొనేలా చేసారు. నగరంలోని పేదసమాజానికి చెందిన ఆంగ్లేయులు మరియు ఐరోపా వారితో సంబంధాలు ఏర్పడడానికి ఆ మిత్రులే కారణం అయ్యారు.
1867లో ఆమె క్లర్జీకి చెందిన 26 సంవత్సరాల ఫ్రాంక్ బిసెంట్‍ను వివాహం చేసుకున్నది. ఆయన వాల్టర్ బిసెంట్ తమ్ముడు. ఆయన క్రైస్తవ ఒక క్రైస్తవ మతవిశ్వాసి. అనీ బిసెంట్‍ ఆయనతో తన ఆలచనలు పంచుకున్నాడు. వివాహం అయిన సాయంత్రం ఆమెనుకలుసుకున్న మిత్రులు ఆమె తీవ్రంగా రాజకీయాలలో పాల్గొనేలా చేసారు. నగరంలోని పేదసమాజానికి చెందిన ఆంగ్లేయులు మరియు ఐరోపా వారితో సంబంధాలు ఏర్పడడానికి ఆ మిత్రులే కారణం అయ్యారు.

త్వరగానే ఫ్రాంక్ లింకన్ షైర్ లోని సిబ్సే ప్రీస్ట్ అయ్యాడు. అన్నీ తన భర్తతో సిబ్సేకు మకాం మార్చుకున్నది. తరువాత కొంత కాలానికి వారికి ఆర్తర్ మరియు మాబెల్ అనే పిల్లలు పుట్టారు. ఏదిఏమైనా వివాహ జీవితం భగ్నమైంది. మొదటి వివాదం ధనం మరియు అన్నే స్వాతంత్రం విషయంలో మొదలింది. అన్నే పిల్లల కోసం చిన్న కథలు, పుస్తకాలు మరియు వ్యాసాలు రచింవింది. వివాహిత అయిన స్త్రీకి చట్టరీత్యా ధనం మీద అధికారం లేదు కనుక అన్నీ సంపాదించిన ధనాన్ని ఫ్రాంక్ తీసుకున్నాడు. దంపతులను రాజకీయాలు మరింత వేరు చేసాయి. అన్నే సంఘాలుగా ఏర్పడి పరిస్థితులను మెరుగుపరచుకోవడానికి పోరాటం సాగిస్తున్న తోటపనివారికి అండగా నిలిచింది. ట్రాయ్ సభ్యుడైన ఫ్రాంక్ భూస్వాముల వైపు నిలిచాడు. వివాదాలు తారస్తాయికి చేరుకోగానే అన్నే తిరిగి కలుదుకోవడానికి నిరాకరించింది. 1873 నాటికి ఆమె భర్తను విడిచి లండనుకు తిరిగివెళ్ళింది. చట్టరీత్యా వారు విడిపోగానే అన్నే తన కుమార్తెను బాధ్యతను తీసుకున్నది.

బిసెంట్ ఆమె మతవిశ్వాసాన్ని ప్రశ్నించసాగాడు. ఆమె ఇంగ్లండ్ చర్చ్ కాథలిక్ శాఖ నాయకుడైన ఏడ్వర్డ్ బివరీ పుసె ని కలుసుకుని సలహా అడిగింది. ఆమె తన ప్రశ్న్లకు సమాధానం తెలియజేయగల పుస్తకాలను చెప్పమని ఆయనను అడిగినప్పుడు ఆయన ఇప్పటికే నీవు చాలా చదివావు అని చెప్పాడట. ఆమె చివరిసారిగా ఫ్రాంకును కలుసుకుని చివరిసారిగా వివాహజీవితం చక్కదిద్దడానికి విఫలప్రయత్నం చేసి చివరికి లండన్ విడిచి పెట్టింది.


== సంస్కర్త మరియు సామ్యవాదం ==
== సంస్కర్త మరియు సామ్యవాదం ==

17:02, 11 మార్చి 2013 నాటి కూర్పు

ప్రవేశిక

అనీ బిసెంట్ ప్రముఖ బ్రిటిష్ సామ్యవాది, బ్రహ్మజ్నానవాది, మహిళాహక్కుల ఉద్యమవాది, రచయిత మరియు వాక్పఠిమ కలిగిన స్త్రీ. ఈమె భారతీయ మరియు ఐరోపా స్వరాజ్యపోరాటానికి మద్దతు ఇచ్చింది.

ఆమెకు తన 19వ సంవత్సరంలో ఫ్రాంక్ బిసెంటును వివాహం జరిగింది. అయినప్పటికీ ఆమెకు భర్తతో మతపరమైన విబేధాలు కలిగిన కారణంగా ఇరువురు విడిపోయారు. తరువాత ఆమె జాతీయ సామ్యవాద సంఘానికి ప్రముఖ ఉపన్యాసకురాలుగా వ్యవహరించింది. ఆమెకు చార్లెస్ బ్రాడ్ లాఫ్‍తో సన్నిహిత మైత్రి కుదిరింది. 1887 లో వారిరువురు రచయిత చార్లెస్ నోల్టన్ పుస్తకం బర్త్ కంట్రోల్ ప్రచురణ విషయంలో విచారణను ఎదుర్కొన్నారు. ఈ అపకీర్తి వారికి ప్రాబల్యం కలిగించింది. 1880లో బ్రాడ్‍లాఫ్ నార్తాంప్టన్ నియోజకవర్గ పార్లమెంట్ సభ్యుడుగా ఎన్నికైయాడు.

1980లో అనీ బిసెంట్" హెలెనా బ్లావట్‍స్కీ" కలుసుకున్న తరువాత ఆమె ఆసక్తి సామ్యవాదం నుండి దివ్యఙానం వైపు మళ్ళింది. ఆమె దివ్యఙానం సమాజంలో సభ్యత్వం స్వీకరించి ఉపన్యాసకురాలిగా విజయం సాధించింది. దివ్యఙానసమాజం సభ్యురాలిగా బధ్యతలలో భాగంగా ఆమె భారతదేశం వచ్చింది. 1898లో కేంద్రీయ హిందూ కళాశాలస్థాపనకు సహకరించింది. 1902లో అమె " కో-ఫ్రీమసోంరీ లీ డ్రాయిట్ హ్య్జమన్ " ను ఇంగ్లాండ్ స్థాపించింది. తరువాత కొద్ది సంత్సరాలలో ఈ తరహా నిర్మాణాలను బ్రిటన్ సాంరాజ్యమంతా ఆమె చేత స్థాపించబడ్డాయి. 1907లో ఆమె దివ్యఙానసమాజం అధ్యచురాలైంది.

ఆమె భారతీయ రాజకీయాలలో కూడా ప్రారంభించి భారతీయ జాతీయ కాంగ్రెస్‍లో సభ్యురాలైంది. 1914లో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభం అయిన సమయంలో ఆమె హోం రూల్ లీగ్ స్వాతంత్రోద్యమానికి సహకరించింది. 1917లో ఆమె భారతీయ జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలైంది. యుద్ధానంతరం ఆమె భారతీయ స్వాతంత్ర పోరాటం మరియు దివ్యఙానసమాజ కార్యక్రమాలను 1933లో ఆమె మరణించే వరకు కొనసాగించింది.

అనీ వుడ్ బిసెంట్ [ఆంగ్లం'Annie Wood Besant' ఉచ్ఛారణ :ˈbɛsənt )ఈమె ఒక ఐర్లాండ్ ఐరిష్ జాతి మహిళ.లండన్ లోని క్లఫామ్ లో, అక్టోబరు 1 1847 లో జన్మించింది మరియు సెప్టెంబరు 20 1933 లో తమిళనాడులోని అడయార్ లో మరణించింది. ఈమె దివ్యజ్ఞాన తత్వజ్ఞి, మహిళల హక్కుల ఉద్యమకారిణి, రచయిత మరియు వక్త. ఈమె ఐర్లాండ్ మరియు భారతదేశపు స్వాతంత్రం మరియు స్వయంపాలన కొరకు పోరాడినది. ఈమె హోంరూల్ ఉద్యమం స్థాపించినది.

తల్లి ధార్మిక స్వభావి.తండ్రి డా;విలియం ఫేజ్ గొప్ప విద్వాంసుడు .1867 డిసెంబరులో తన తల్లి కోరికమేరకు ఫాదర్ ఫ్రాంక్ బిసెంట్ ని అనిబిసెంట్ వివాహమాడెను.అంతవరకూ అనీ గా పిలవబడిన ఆమె వివాహముతో అనిబిసెంట్ గా మారింది.ఈమె 1874లో ఇంగ్లాడులోని నేషన్ సెక్యులర్ సిసైటీ అనే సంస్థలో చేరింది.లా అండ్ రిపబ్లిక్ లీగ్ ని స్థాపించి పోలీసు అత్యాచారాలుకు బలైన కుటుంబాలకు సేవచేసింది.భారతదేశంలోని థియోసాఫికల్ సొసైటీ;;ఆహ్వానం మేరకు ఇండియాకి వచ్చింది,మే యూనియన్ ని స్థాపించి కార్మికులకోసం పోరాడింది.1898 జులై 7న బనారస్ లోని ఒక చిన్న ఇంట్లో తను కలలుగన్న విద్యాసౌదాన్ని ప్రారంభించి దానిని అలహాబాదు విశ్వవిద్యాలయపు సంస్థగా పేర్కొనినది. బాలగంగాధర్ తిలక్ 1895లో ప్రస్తావించిన హొంరూల్ ను 1914లో అనిబిసెంట్ కార్యరూపంలో పెట్టేందుకు ప్రజల్ని సంసిద్దులను చేయసాగింది.దీనికి సంబంధించిన కామన్ వెల్త్ అనే వార పత్రికను ఆమె ప్రరంభించినది.1915లో ఈమె హౌ ఇండియా ఫాట్ ఫర్ ఫ్రీడంఅనే పుస్తకాన్ని రాసింది.భారతదేశ స్వాతంత్ర్యమును గురించి వివరించినది.

ఈమె రచించిన లెక్చర్ ఆన్ పొలిటికల్ సైన్స్ పుస్తకంలో పాశ్చాత్య,భారతీయ రాజకీయ వ్యవస్థల గురించి పరిష్కృతం కాగలిగే సూచనలను ఇచ్చినది.1917లో అనిబిసెంట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అద్య్హక్షురాలిగా నియమించబడింది.ఎన్నోరకాల ప్రాతిపదికలతో నేషనల్ ఎడ్యుకేషన్ ప్రణాళికను రూపొందించించినది.న్యూ ఇండియాఅనే దినపత్రిక ఈమెదే.ఇండియన్ బాయ్స్ స్కౌట్ అసోషియేషన్న్ని స్థాపించినది.ఈమెకు 1921లో కాశీ హిందూవిశ్వవిద్యాలం ఈమెకు డాక్టర్ ఆఫ్ లెటర్స్బిరుదునిచ్చి సత్కరించినది.80సంవత్సరాల వయసులో బుడాపెస్ట్ యూరోపియన్ కాంగ్రెస్,చికాగో ప్రపంచ కాంగ్రెస్ కు అధ్యక్షత వహించినది.1933 సెప్టెంబర్ 20న ఆమె తుదిశ్వాస విడిచినది.

ఆరంభకాల జీవితం

అనీ బిసెంట్ 1847లో లండన్‍లో ఐరోపా సంతతి వైరైన ఒక మద్యతరగతి దంపతులకు జన్మించింది. తనవారసత్వానికి గర్వించే ఆమె యువజీవితంలో ఐరోపా స్వతంత్ర రాజ్యానికి మద్దతు తెలియజేస్తుంది. ఆమెకు ఐదు సంవత్సరాల వయసులో ఆమె తండ్రి కుటుంబాన్ని పేదరికంలో వదిలి మరణించాడు. ఆమె తల్లి " హారో స్కూల్" బాలల వసతిగృహం నిర్వహణ చేస్టూ కుటుంబ పోషణ భారం వహించింది. అయినప్పటికీ ఆమె అనీ బిసెంట్‍కు సరైన సహకారం అందించ లేక ఆమె స్నేహితురాలైన మారియెట్‍కు ఆమె సంరక్షణా భారం అప్పగించింది. మారియెట్ అనీబిసెంట్‍కు మంచి విద్యాభ్యాసం అందిస్తానని మాట ఇచ్చింది. ఆమె అనిబిసెంట్‍కు సమాజం పట్ల బాధ్యత మరియు స్త్రీస్వాతంత్రత యొక్క అవశ్యకత పట్ల అవగాహన కల్పించింది. యువప్రాయంలోనే ఆమె ఐరోపా అంతా పర్యటించింది. అక్కడ ఆమెకు రోమన్‍కాథలిక్కు మతం పట్ల కలిగిన అభిరుచి ఆమెను ఎప్పటికీ వదిలి పెట్టలేదు.

1867లో ఆమె క్లర్జీకి చెందిన 26 సంవత్సరాల ఫ్రాంక్ బిసెంట్‍ను వివాహం చేసుకున్నది. ఆయన వాల్టర్ బిసెంట్ తమ్ముడు. ఆయన క్రైస్తవ ఒక క్రైస్తవ మతవిశ్వాసి. అనీ బిసెంట్‍ ఆయనతో తన ఆలచనలు పంచుకున్నాడు. వివాహం అయిన సాయంత్రం ఆమెనుకలుసుకున్న మిత్రులు ఆమె తీవ్రంగా రాజకీయాలలో పాల్గొనేలా చేసారు. నగరంలోని పేదసమాజానికి చెందిన ఆంగ్లేయులు మరియు ఐరోపా వారితో సంబంధాలు ఏర్పడడానికి ఆ మిత్రులే కారణం అయ్యారు.

త్వరగానే ఫ్రాంక్ లింకన్ షైర్ లోని సిబ్సే ప్రీస్ట్ అయ్యాడు. అన్నీ తన భర్తతో సిబ్సేకు మకాం మార్చుకున్నది. తరువాత కొంత కాలానికి వారికి ఆర్తర్ మరియు మాబెల్ అనే పిల్లలు పుట్టారు. ఏదిఏమైనా వివాహ జీవితం భగ్నమైంది. మొదటి వివాదం ధనం మరియు అన్నే స్వాతంత్రం విషయంలో మొదలింది. అన్నే పిల్లల కోసం చిన్న కథలు, పుస్తకాలు మరియు వ్యాసాలు రచింవింది. వివాహిత అయిన స్త్రీకి చట్టరీత్యా ధనం మీద అధికారం లేదు కనుక అన్నీ సంపాదించిన ధనాన్ని ఫ్రాంక్ తీసుకున్నాడు. దంపతులను రాజకీయాలు మరింత వేరు చేసాయి. అన్నే సంఘాలుగా ఏర్పడి పరిస్థితులను మెరుగుపరచుకోవడానికి పోరాటం సాగిస్తున్న తోటపనివారికి అండగా నిలిచింది. ట్రాయ్ సభ్యుడైన ఫ్రాంక్ భూస్వాముల వైపు నిలిచాడు. వివాదాలు తారస్తాయికి చేరుకోగానే అన్నే తిరిగి కలుదుకోవడానికి నిరాకరించింది. 1873 నాటికి ఆమె భర్తను విడిచి లండనుకు తిరిగివెళ్ళింది. చట్టరీత్యా వారు విడిపోగానే అన్నే తన కుమార్తెను బాధ్యతను తీసుకున్నది.

బిసెంట్ ఆమె మతవిశ్వాసాన్ని ప్రశ్నించసాగాడు. ఆమె ఇంగ్లండ్ చర్చ్ కాథలిక్ శాఖ నాయకుడైన ఏడ్వర్డ్ బివరీ పుసె ని కలుసుకుని సలహా అడిగింది. ఆమె తన ప్రశ్న్లకు సమాధానం తెలియజేయగల పుస్తకాలను చెప్పమని ఆయనను అడిగినప్పుడు ఆయన ఇప్పటికే నీవు చాలా చదివావు అని చెప్పాడట. ఆమె చివరిసారిగా ఫ్రాంకును కలుసుకుని చివరిసారిగా వివాహజీవితం చక్కదిద్దడానికి విఫలప్రయత్నం చేసి చివరికి లండన్ విడిచి పెట్టింది.

సంస్కర్త మరియు సామ్యవాదం

రాజకీయ ఉద్యమవాదం

ఈశ్వర, బ్రహ్మా జ్ఞానము

స్త్రీపురుష వాదం

బ్రహ్మజ్నాన సమాజం అద్యక్షత

ప్రపంచ అధ్యాపక ప్రణాళిక

ది హోం రూల్ ఉద్యమం

తరువాత జీవితం

వారసులు

బయటి లింకులు