ఆంధ్రప్రదేశ్ శాసనసభ: కూర్పుల మధ్య తేడాలు
చి Bot: Migrating 2 interwiki links, now provided by Wikidata on d:q3764174 (translate me) |
అనువాదం |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
⚫ | |||
[[Image:Hyderabad Town Hall.jpg|250px|thumb|right|The Andhra Pradesh State Assembly is the seat of [[Andhra Pradesh]]'s [[Legislative assembly]]]] |
[[Image:Hyderabad Town Hall.jpg|250px|thumb|right|The Andhra Pradesh State Assembly is the seat of [[Andhra Pradesh]]'s [[Legislative assembly]]]] |
||
ఆంధ్రప్రదేశ్ శాసనసభ (అసెంబ్లీ) చరిత్రలో రెండు సభలతోను మరియు ఒక సభతోను రెండు విధాలుగా నిర్వహించబడినది. ప్రజలచే ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన సభ్యులచే నిర్వహించబడే సభను శాసనసభ అని, ప్రజలచే పరోక్షముగా ఎన్నుకోబడిన సభ్యులచే నిర్వహించబడే సభను శాసన మండలి సభ అని అంటారు. శాసనసభను దిగువసభ అని, శాసన మండలి సభను ఎగువ సభ అని అంటారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 295 మంది శాసన సభ్యులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో 90 మంది శాసన మండలి సభ్యులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యాలయం హైదరాబాద్ లో ఉన్నది. దీనిని 1913 లో నిర్మించారు, ఈ భవనం నిజానికి హైదరాబాద్ టౌన్ హాల్. 1905 లో నిజాం మీర్ మహబుబ్ ఆలీ ఖాన్ యొక్క 40 వ పుట్టినరోజు గుర్తించడానికి హైదరాబాద్ సంస్థాన రాష్ట్ర పౌరులు దీని నిర్మాణానికి అవసరమయిన నిధులు సేకరించారు. నిర్మాణ శోభితమైన ఈ హైదరాబాద్ యొక్క తెలుపు రత్నంను ప్రత్యేకంగా నియమించబడిన వాస్తుశిల్పులు రూపొందించారు. ఇది సుందరమైన పబ్లిక్ గార్డెన్స్ ఆనుకొని ఉన్నది. |
|||
ఆంధ్రప్రదేశ్ శాసనసభ (అసెంబ్లీ) చరిత్రలో రెండు సభలతోను మరియు ఒక సభతోను రెండు విధాలుగా నిర్వహించబడినది. |
|||
ప్రజలచే ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన సభ్యులచే నిర్వహించబడే సభను శాసనసభ అని, ప్రజలచే పరోక్షముగా ఎన్నుకోబడిన సభ్యులచే నిర్వహించబడే సభను శాసన మండలి సభ అని అంటారు. |
|||
⚫ | |||
శాసనసభను దిగువసభ అని, శాసన మండలి సభను ఎగువ సభ అని అంటారు. |
|||
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 295 మంది శాసన సభ్యులు ఉన్నారు. |
|||
ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో 90 మంది శాసన మండలి సభ్యులు ఉన్నారు. |
|||
ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యాలయం హైదరాబాద్ లో ఉన్నది. |
|||
It was built in 1913, the building was originally the Hyderabad Town hall. The Citizens of Princely state of Hyderabad raised money to build it to mark the 40th birthday of Nizam Mir Mahboob Ali Khan in 1905. This white gem of Hyderabad's architectural splendor was designed by specially commissioned architects. It adjoins the picturesque public gardens. |
|||
==Speakers== |
|||
* [[అయ్యదేవర కాళేశ్వరరావు]] (1956–1962) |
* [[అయ్యదేవర కాళేశ్వరరావు]] (1956–1962) |
||
* [[బి. వి. సుబ్బారెడ్డి]] (1962–1970) |
* [[బి. వి. సుబ్బారెడ్డి]] (1962–1970) |
||
పంక్తి 41: | పంక్తి 27: | ||
==బయటి లింకులు== |
|||
[[వర్గం:భారత రాజకీయ వ్యవస్థ]] |
[[వర్గం:భారత రాజకీయ వ్యవస్థ]] |
22:50, 3 మే 2013 నాటి కూర్పు
ఆంధ్రప్రదేశ్ శాసనసభ (అసెంబ్లీ) చరిత్రలో రెండు సభలతోను మరియు ఒక సభతోను రెండు విధాలుగా నిర్వహించబడినది. ప్రజలచే ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన సభ్యులచే నిర్వహించబడే సభను శాసనసభ అని, ప్రజలచే పరోక్షముగా ఎన్నుకోబడిన సభ్యులచే నిర్వహించబడే సభను శాసన మండలి సభ అని అంటారు. శాసనసభను దిగువసభ అని, శాసన మండలి సభను ఎగువ సభ అని అంటారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 295 మంది శాసన సభ్యులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో 90 మంది శాసన మండలి సభ్యులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యాలయం హైదరాబాద్ లో ఉన్నది. దీనిని 1913 లో నిర్మించారు, ఈ భవనం నిజానికి హైదరాబాద్ టౌన్ హాల్. 1905 లో నిజాం మీర్ మహబుబ్ ఆలీ ఖాన్ యొక్క 40 వ పుట్టినరోజు గుర్తించడానికి హైదరాబాద్ సంస్థాన రాష్ట్ర పౌరులు దీని నిర్మాణానికి అవసరమయిన నిధులు సేకరించారు. నిర్మాణ శోభితమైన ఈ హైదరాబాద్ యొక్క తెలుపు రత్నంను ప్రత్యేకంగా నియమించబడిన వాస్తుశిల్పులు రూపొందించారు. ఇది సుందరమైన పబ్లిక్ గార్డెన్స్ ఆనుకొని ఉన్నది.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్లు
- అయ్యదేవర కాళేశ్వరరావు (1956–1962)
- బి. వి. సుబ్బారెడ్డి (1962–1970)
- జి. నారాయణ రావు
- దీవి కొండయ్య చౌదరి
- కోన ప్రభాకరరావు (1980–1981)
- తంగి సత్యనారాయణ (1983-1985)
- డి. శ్రీపాదరావు (1991 - 1995)
- యనమల రామకృష్ణుడు (1995 - 1999)
- కె. ప్రతిభా భారతి (1999 - 2004)
- కె. ఆర్. సురేష్ రెడ్డి (2004 - 2009)
- నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి (2009 - 2010 )
- నాదెండ్ల మనోహర్ (2011- Till Date)
ఇవి కూడా చూడండి
ఆంధ్రప్రదేశ్ శాసనసభా నియోజకవర్గాలు