నాయని సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
+బయటి లింకులు |
K.Venkataramana (చర్చ | రచనలు) +వర్గం:తెలుగువారిలో స్వాతంత్ర్య సమర యోధులు; +వర్గం:తెలుగు రచయితలు (హాట్కేట్ ఉపయోగించి) |
||
పంక్తి 13: | పంక్తి 13: | ||
[[వర్గం:1978 మరణాలు]] |
[[వర్గం:1978 మరణాలు]] |
||
[[వర్గం:తెలుగు కవులు]] |
[[వర్గం:తెలుగు కవులు]] |
||
[[వర్గం:తెలుగువారిలో స్వాతంత్ర్య సమర యోధులు]] |
|||
[[వర్గం:తెలుగు రచయితలు]] |
10:46, 23 మే 2013 నాటి కూర్పు
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
నాయని సుబ్బారావు తొలితరం తెలుగు భావకవి. భారత స్వాతంత్ర్యసమరయోధుడు.
సుబ్బారావు అక్టోబర్ 29, 1899న ప్రకాశం జిల్లా పొదిలి పట్టణములో జన్మించాడు. ఈయన రచనలలో ప్రముఖమైనది 1937లో రాసిన సౌభద్రుని ప్రణయ యాత్ర అనే ఆత్మ కథాత్మక కావ్యం. ఈయన మాతృగీతాలు (1939), వేదనా వాసుదేవము (1964), విషాద మోహనము (1970) అనే స్మృతి కావ్యాలూ, జన్మభూమి (1973) అనే మహాకావ్యమూ రాశాడు.
సుబ్బారావు స్వాతంత్ర్యపోరాటములో సహాయనిరాకరణోద్యమములో పాల్గొన్నాడు. ప్రముఖ తెలుగు కవయిత్రి నాయని కృష్ణకుమారి ఈయన కూతురు. విశ్వనాథ సత్యనారాయణ, తన వేయి పడగలు నవలలో కిరీటీ పాత్రను నాయని సుబ్బారావు దృష్టిలో పెట్టుకునే చిత్రించారు.
నాయని సుబ్బారావు 1978, జూలై 8న మరణించాడు.