నాయని సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 15: | పంక్తి 15: | ||
| death_cause = |
| death_cause = |
||
| known = తెలుగు భావకవి. భారత స్వాతంత్ర్యసమరయోధుడు. |
| known = తెలుగు భావకవి. భారత స్వాతంత్ర్యసమరయోధుడు. |
||
| occupation = |
| occupation = ఉపాధ్యాయుడు |
||
| title = |
| title = |
||
| salary = |
| salary = |
||
పంక్తి 25: | పంక్తి 25: | ||
| religion = |
| religion = |
||
| wife = |
| wife = |
||
| spouse= |
| spouse= హనుమాయమ్మ |
||
| partner = |
| partner = |
||
| children = నాయని కృష్ణకుమారి |
|||
| children = |
|||
| father = |
| father = |
||
| mother = |
| mother = |
||
పంక్తి 36: | పంక్తి 36: | ||
| weight = |
| weight = |
||
}} |
}} |
||
'''నాయని సుబ్బారావు''' తొలితరం తెలుగు భావకవి. భారత స్వాతంత్ర్యసమరయోధుడు. |
'''నాయని సుబ్బారావు''' తొలితరం తెలుగు భావకవి. భారత స్వాతంత్ర్యసమరయోధుడు. |
||
సుబ్బారావు [[అక్టోబర్ 29]], [[1899]]న [[ప్రకాశం]] జిల్లా [[పొదిలి]] పట్టణములో జన్మించాడు. ఈయన రచనలలో ప్రముఖమైనది 1937లో రాసిన ''సౌభద్రుని ప్రణయ యాత్ర'' అనే ఆత్మ కథాత్మక కావ్యం. ఈయన మాతృగీతాలు (1939), వేదనా వాసుదేవము (1964), విషాద మోహనము (1970) అనే స్మృతి కావ్యాలూ, జన్మభూమి (1973) అనే మహాకావ్యమూ రాశాడు. |
సుబ్బారావు [[అక్టోబర్ 29]], [[1899]]న [[ప్రకాశం]] జిల్లా [[పొదిలి]] పట్టణములో జన్మించాడు. ఈయన రచనలలో ప్రముఖమైనది 1937లో రాసిన ''సౌభద్రుని ప్రణయ యాత్ర'' అనే ఆత్మ కథాత్మక కావ్యం. ఈయన మాతృగీతాలు (1939), వేదనా వాసుదేవము (1964), విషాద మోహనము (1970) అనే స్మృతి కావ్యాలూ, జన్మభూమి (1973) అనే మహాకావ్యమూ రాశాడు. |
||
సుబ్బారావు స్వాతంత్ర్యపోరాటములో సహాయనిరాకరణోద్యమములో పాల్గొన్నాడు. ప్రముఖ తెలుగు కవయిత్రి నాయని కృష్ణకుమారి ఈయన కూతురు. [[విశ్వనాథ సత్యనారాయణ]], తన [[వేయి పడగలు]] నవలలో కిరీటీ పాత్రను నాయని సుబ్బారావు దృష్టిలో పెట్టుకునే చిత్రించారు. |
సుబ్బారావు స్వాతంత్ర్యపోరాటములో సహాయనిరాకరణోద్యమములో పాల్గొన్నాడు. ప్రముఖ తెలుగు కవయిత్రి [[నాయని కృష్ణకుమారి]] ఈయన కూతురు. [[విశ్వనాథ సత్యనారాయణ]], తన [[వేయి పడగలు]] నవలలో కిరీటీ పాత్రను నాయని సుబ్బారావు దృష్టిలో పెట్టుకునే చిత్రించారు. |
||
1928 నుండి అధ్యాపక వృత్తిలో కొనసాగి,<ref>[http://books.google.com/books?id=KnPoYxrRfc0C&pg=PA4185&lpg=PA4185&dq=nayani+subbarao#v=onepage&q=nayani%20subbarao&f=false Encyclopaedia of Indian Literature: sasay to zorgot edited by Mohan Lal]</ref> 1955లో [[గుంటూరు జిల్లా]], [[నరసరావుపేట]] పురపాలక ఉన్నతపాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పదవీ విరమణి చేసిన సుబ్బారావు. 1958లో హైదరాబాదు నగరంలో నివాసమేర్పరచుకొని [[హైదరాబాదు]] [[ఆకాశవాణి]] కేంద్రంలో ఆయా ప్రసారాలకు అవసరమయ్యే విషయాలను వ్రాసే పనిని చేపట్టాడు. ఎక్కువగా గ్రామస్థుల కార్యక్రమాలకు వ్రాస్తుండేవాడు. స్త్రీల కార్యక్రమాలు నడిపే [[న్యాపతి కామేశ్వరి]] కూడా సుబ్బారావుచే తన కార్యక్రమాలకు కవితలు, పద్యాలు, నాటికలు వ్రాయించుకునేది.[http://www.avkf.org/BookLink/display_author_books.php?author_id=2011&PHPSESSID=3ee5651067c778d502eac121f8eb60c8 నాయని సుబ్బారావు రచనల సమీక్ష (ఏవీకెఎఫ్ లో)] |
|||
హైదరాబాదుకు వచ్చిన కొత్తలో వివిధ అంశాలపై వ్రాసిన 25 ఖండికలను భాగ్యనగర కోకిల అనే కావ్యంగా ప్రకటించాడు. |
|||
నాయని సుబ్బారావు [[1978]], [[జూలై 8]]న మరణించాడు. |
నాయని సుబ్బారావు [[1978]], [[జూలై 8]]న మరణించాడు. |
||
==మూలాలు== |
|||
==బయటి లింకులు== |
|||
{{మూలాలజాబితా}} |
|||
*[http://www.avkf.org/BookLink/display_author_books.php?author_id=2011&PHPSESSID=3ee5651067c778d502eac121f8eb60c8 నాయని సుబ్బారావు రచనల సమీక్ష (ఏవీకెఎఫ్ లో)] |
|||
[[వర్గం:1899 జననాలు]] |
[[వర్గం:1899 జననాలు]] |
||
[[వర్గం:1978 మరణాలు]] |
[[వర్గం:1978 మరణాలు]] |
09:37, 7 జూలై 2013 నాటి కూర్పు
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
నాయని సుబ్బారావు | |
---|---|
జననం | నాయని సుబ్బారావు అక్టోబర్ 29, 1899 ప్రకాశం జిల్లా పొదిలి |
మరణం | 1978, జూలై 8 |
వృత్తి | ఉపాధ్యాయుడు |
ప్రసిద్ధి | తెలుగు భావకవి. భారత స్వాతంత్ర్యసమరయోధుడు. |
భార్య / భర్త | హనుమాయమ్మ |
పిల్లలు | నాయని కృష్ణకుమారి |
నాయని సుబ్బారావు తొలితరం తెలుగు భావకవి. భారత స్వాతంత్ర్యసమరయోధుడు.
సుబ్బారావు అక్టోబర్ 29, 1899న ప్రకాశం జిల్లా పొదిలి పట్టణములో జన్మించాడు. ఈయన రచనలలో ప్రముఖమైనది 1937లో రాసిన సౌభద్రుని ప్రణయ యాత్ర అనే ఆత్మ కథాత్మక కావ్యం. ఈయన మాతృగీతాలు (1939), వేదనా వాసుదేవము (1964), విషాద మోహనము (1970) అనే స్మృతి కావ్యాలూ, జన్మభూమి (1973) అనే మహాకావ్యమూ రాశాడు.
సుబ్బారావు స్వాతంత్ర్యపోరాటములో సహాయనిరాకరణోద్యమములో పాల్గొన్నాడు. ప్రముఖ తెలుగు కవయిత్రి నాయని కృష్ణకుమారి ఈయన కూతురు. విశ్వనాథ సత్యనారాయణ, తన వేయి పడగలు నవలలో కిరీటీ పాత్రను నాయని సుబ్బారావు దృష్టిలో పెట్టుకునే చిత్రించారు.
1928 నుండి అధ్యాపక వృత్తిలో కొనసాగి,[1] 1955లో గుంటూరు జిల్లా, నరసరావుపేట పురపాలక ఉన్నతపాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పదవీ విరమణి చేసిన సుబ్బారావు. 1958లో హైదరాబాదు నగరంలో నివాసమేర్పరచుకొని హైదరాబాదు ఆకాశవాణి కేంద్రంలో ఆయా ప్రసారాలకు అవసరమయ్యే విషయాలను వ్రాసే పనిని చేపట్టాడు. ఎక్కువగా గ్రామస్థుల కార్యక్రమాలకు వ్రాస్తుండేవాడు. స్త్రీల కార్యక్రమాలు నడిపే న్యాపతి కామేశ్వరి కూడా సుబ్బారావుచే తన కార్యక్రమాలకు కవితలు, పద్యాలు, నాటికలు వ్రాయించుకునేది.నాయని సుబ్బారావు రచనల సమీక్ష (ఏవీకెఎఫ్ లో)
హైదరాబాదుకు వచ్చిన కొత్తలో వివిధ అంశాలపై వ్రాసిన 25 ఖండికలను భాగ్యనగర కోకిల అనే కావ్యంగా ప్రకటించాడు.
నాయని సుబ్బారావు 1978, జూలై 8న మరణించాడు.