గోదాదేవి: కూర్పుల మధ్య తేడాలు
దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 4: | పంక్తి 4: | ||
|- |
|- |
||
|నామాంతరములు |
|నామాంతరములు |
||
|కోదై, [[చూడిక్కొడుత్త నాచ్చియార్]], [[ఆండాళ్]], [[ఆముక్త మాల్యద]] |
|కోదై, <br>[[చూడిక్కొడుత్త నాచ్చియార్]],<br> [[ఆండాళ్]],<br> [[ఆముక్త మాల్యద]] |
||
|- |
|- |
||
|జన్మ స్థలము |
|జన్మ స్థలము |
||
పంక్తి 10: | పంక్తి 10: | ||
|- |
|- |
||
|జన్మ నక్షత్రము |
|జన్మ నక్షత్రము |
||
|కర్కాట మాసమున, పుబ్బా నక్షత్రమున క్రీస్తు శకము 776 |
|కర్కాట మాసమున,<br> పుబ్బా నక్షత్రమున క్రీస్తు శకము 776 |
||
|- |
|- |
||
|కాలము |
|కాలము |
||
పంక్తి 19: | పంక్తి 19: | ||
|- |
|- |
||
|రచనలు |
|రచనలు |
||
|[[తిరుప్పావు]],[[ నాచ్చియార్ తిరుమళి ]] |
|[[తిరుప్పావు]],<br>[[ నాచ్చియార్ తిరుమళి ]] |
||
|- |
|- |
||
|విశేషములు |
|విశేషములు |
||
|విష్ణుచిత్తుల పెంపుడు కుమారి, రంనాథునికి తను ధారణ చేసిన మాలలు సమర్పించినది |
|విష్ణుచిత్తుల పెంపుడు కుమారి,<br> రంనాథునికి తను ధారణ చేసిన మాలలు సమర్పించినది |
||
|} |
|} |
22:43, 22 ఆగస్టు 2005 నాటి కూర్పు
పేరు | గోదా దేవి |
నామాంతరములు | కోదై, చూడిక్కొడుత్త నాచ్చియార్, ఆండాళ్, ఆముక్త మాల్యద |
జన్మ స్థలము | శ్రీరంగం ? |
జన్మ నక్షత్రము | కర్కాట మాసమున, పుబ్బా నక్షత్రమున క్రీస్తు శకము 776 |
కాలము | క్రీస్తు శకము 776 |
దైవాంశ | లక్ష్మీ |
రచనలు | తిరుప్పావు, నాచ్చియార్ తిరుమళి |
విశేషములు | విష్ణుచిత్తుల పెంపుడు కుమారి, రంనాథునికి తను ధారణ చేసిన మాలలు సమర్పించినది |
గోదాదేవి, శ్రీ విష్ణుచిత్తులకు పూలతోటలో లభించిన కుమార్తె. ఈమెను విష్ణుచిత్తుల దంపతులు చాలా అల్లారుముద్దుగా పెంచుకున్నారు. యుక్త వయస్సులో వచ్చిన తరువాత గోదా దేవి, శ్రీవారు అయిన రంగనాథుడినే తన పతిగా పొందాలని తలచినది. విష్ణుచిత్తులవారు ప్రతిరోజూ స్వామివారికి పూలమాలలు అలంకరణగా తీసుకోని వెళ్ళేవారు, అయితే వాటిని గోదాదేవి ముందే ధరించి తరువాత స్వామివారికి పంపించసాగినది, ఓ రోజు ఈ రహస్యం తండ్రి అయిన విష్ణుచిత్తులవారికి తెలిసి చాలా దుఃఖించి స్వామివారికి మాలాధారణ కావించరు, దానితో స్వామి మొహం చిన్నబోతుంది, దీనికంతటికీ తన కుమార్తె తప్పిదమే కారణమి చాలా చాలా బాధపడుతుంటే స్వామివారు విష్ణుచిత్తులతో అదేమీ లేదనీ, అంతే కాకుండా ఇహ ప్రతిరోజూ తనకు గోదాదేవి ధరించిన మాలాధారనే కావాలని ఆదేశిస్తారు, దానితో విష్ణుచిత్తులవారు అలాగే చేస్తారు.
తరువాత గోదా అమ్మవారు, తన తోటి బాలికలతో కలిసి "తిరుప్పావు" వ్రతాచరణ చేస్తారు. ఆ తరువాత స్వామివారి ఆదేశానుసారం గోదాదేవికీ, రంగనాథస్వామి వారికీ వివాహం జరుగుతుంది, వివాహానంతరం గోదాదేవి ఆ చిద్విలాసునిలో లీనమవుతుంది, అది చూసి విష్ణుచిత్తులవారు దుఃఖితులయితే స్వామి విష్ణుచిత్తులకు జ్ఞానోపదేశంచేసి మాయ నుండి వెలుపలకి రావడానికి సాయం చేస్తారు.
గోదాదేవి వ్రతాచరణ సమయంలో రచించిన తిరుప్పావై చాలా ప్రసిద్ది, దీనిని దనుర్మాసంలో ప్రతిరోజూ రోజుకొక్కటి చొప్పున ఓ పాశురం విష్ణ్వాలయంలలో పఠిస్తారు.