పరిమళ్: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
+ వర్గం, + {{మొలక}} |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
{{మొలక}} |
|||
[[మహబూబ్ నగర్ జిల్లా]] [[బిజినపల్లి]] మండలంలోని [[మంగనూర్]] గ్రామానికి చెందిన కవి. వెంకటయ్య అను జన్మ నామం కలిగిన ఈ కవి పరిమళ్ పేరుతో కవిత్వం రాస్తున్నాడు. అనేక ఆభ్యుదయ సాహిత్య పత్రికలలో, సంకలనాలలో వీరి కవితలు ముద్రించబడ్డాయి. కొన్ని కథలు కూడా రాశాడు. [[2005]] లో [[ మట్టిగంప]] కవితా సంకలనాన్ని వెలువరించాడు. ఉస్మానియా విశ్వ విద్యాలయంలో [[ మహబూబ్ నగర్ జిల్లా వచన కవిత్వం]] మీద పరిశోధన చేసి, డాక్టరేట్ పట్టా పుచ్చుకున్నారు. ప్రస్తుతం తెలుగు ఉపన్యాసకులుగా పనిచేస్తున్నారు. |
[[మహబూబ్ నగర్ జిల్లా]] [[బిజినపల్లి]] మండలంలోని [[మంగనూర్]] గ్రామానికి చెందిన కవి. వెంకటయ్య అను జన్మ నామం కలిగిన ఈ కవి పరిమళ్ పేరుతో కవిత్వం రాస్తున్నాడు. అనేక ఆభ్యుదయ సాహిత్య పత్రికలలో, సంకలనాలలో వీరి కవితలు ముద్రించబడ్డాయి. కొన్ని కథలు కూడా రాశాడు. [[2005]] లో [[ మట్టిగంప]] కవితా సంకలనాన్ని వెలువరించాడు. ఉస్మానియా విశ్వ విద్యాలయంలో [[ మహబూబ్ నగర్ జిల్లా వచన కవిత్వం]] మీద పరిశోధన చేసి, డాక్టరేట్ పట్టా పుచ్చుకున్నారు. ప్రస్తుతం తెలుగు ఉపన్యాసకులుగా పనిచేస్తున్నారు. |
||
[[వర్గం:మహబూబ్ నగర్ జిల్లా కవులు]] |
19:59, 26 నవంబరు 2013 నాటి కూర్పు
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
మహబూబ్ నగర్ జిల్లా బిజినపల్లి మండలంలోని మంగనూర్ గ్రామానికి చెందిన కవి. వెంకటయ్య అను జన్మ నామం కలిగిన ఈ కవి పరిమళ్ పేరుతో కవిత్వం రాస్తున్నాడు. అనేక ఆభ్యుదయ సాహిత్య పత్రికలలో, సంకలనాలలో వీరి కవితలు ముద్రించబడ్డాయి. కొన్ని కథలు కూడా రాశాడు. 2005 లో మట్టిగంప కవితా సంకలనాన్ని వెలువరించాడు. ఉస్మానియా విశ్వ విద్యాలయంలో మహబూబ్ నగర్ జిల్లా వచన కవిత్వం మీద పరిశోధన చేసి, డాక్టరేట్ పట్టా పుచ్చుకున్నారు. ప్రస్తుతం తెలుగు ఉపన్యాసకులుగా పనిచేస్తున్నారు.