పీయూష్ గోయెల్

వికీపీడియా నుండి
15:34, 12 జూలై 2021 నాటి కూర్పు. రచయిత: Nskjnv (చర్చ | రచనలు)
Jump to navigation Jump to search

పీయూష్ గోయెల్ (జననం 1961జూన్ 13) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు, ప్రస్తుతం భారత కేంద్ర ప్రభుత్వంలోని వాణిజ్య & పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఇంకా  వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆహారం మరియు ప్రజా పంపిణీ శాఖలకు మంత్రిగా బాధ్యతలు  చేపడుతున్నాడు.