బీహార్‌లో కోవిడ్-19 మహమ్మారి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బీహార్‌లో కోవిడ్-19 మహమ్మారి
వ్యాధికోవిడ్-19
వైరస్ స్ట్రెయిన్SARS-COV-2
ప్రదేశంబీహార్‌
మొదటి కేసుMunger
ప్రవేశించిన తేదీ22 మార్చి 2020
(4 సంవత్సరాలు , 4 వారాలు)
మూల స్థానంవుహన్ , చైనా
కేసులు నిర్ధారించబడింది62,031 (4 ఆగస్టు 2020)
బాగైనవారు20,922
మరణాలు
349 (4 ఆగస్టు 2020)
ప్రాంతములు
38 Districts
అధికార వెబ్‌సైట్
అధికారిక వెబ్‌సైటు

బీహార్‌లో కోవిడ్-19 మహమ్మారి మొదటి కేసు 38 ఏళ్ల వ్యక్తికి 2020 మార్చి 22 న పాజిటివ్ నమోదైనది.4 ఆగస్టు 2020 నాటికి మొత్తం 62,031 కేసులు నమోదయ్యాయి.రాష్ట్రంలోని 38 జిల్లాల్లో ఈ వైరస్ వ్యాపించింది, అందులో పాట్నా జిల్లాలో అత్యధిక కేసులు నమోదయ్యాయి.[1]

కాలక్రమం[మార్చు]

వలస కార్మికులు,విద్యార్థులు తిరిగి రావడంతో , బీహార్ కేసుల సంఖ్య అధికంగా పెరిగింది.

  • బీహార్ తన మొదటి కేసును 22 మార్చి 2020న నమోదైనది.
  • 20 ఏప్రిల్ 2020 నాటికి 100 కేసులను నమోదైనది.100వ కేసుకు చేరుకోవడానికి దాదాపు 1 నెల పట్టింది.
  • 14 మే 2020న 1,000 కేసులు నమోదయ్యాయి.
  • 8 జూన్ 2020న 5,000 కేసులు నమోదయ్యాయి.

ప్రభుత్వ సహాయక చర్యలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "India Reports Seven Coronavirus Deaths As 3 Die In Mumbai, Bihar, Gujarat". NDTV.com. Retrieved 2020-04-23.