భావ్‌నగర్ రైల్వే డివిజను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భావ్‌నగర్ రైల్వే డివిజను భారతీయ రైల్వేల పశ్చిమ రైల్వే జోన్లో ఆరు రైల్వే డివిజన్లలో ఇది ఒకటి. ఈ రైల్వే డివిజను నవంబరు 5, 1951 న స్థాపించబడింది. దీని ప్రధాన కేంద్రం గుజరాత్ రాష్ట్రంలో భావ్‌నగర్ నందు ఉంది. ప్రస్తుతం పశ్చిమ రైల్వే జోన్ పరిధిలో 6 రైల్వే డివిజన్లు ఉన్నాయి.

ముంబైలోని చర్చ్ గేట్ వద్ద పశ్చిమ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం ఉన్నది. [1][2]

రైల్వే స్టేషన్లు, పట్టణాల జాబితా[మార్చు]

ఈ జాబితాలో భావ్‌నగర్ రైల్వే డివిజన్లో ఉన్న స్టేషన్లు, వారి స్టేషను వర్గం వారీగా ఉన్నాయి.[3][4][5]

స్టేషను వర్గం స్టేషన్లు మొత్తం స్టేషన్లు పేర్లు
ఎ-1 వర్గం - 0
వర్గం 2 భావ్‌నగర్ టెర్మినస్, వీరావల్ జంక్షన్
బి వర్గం 4 బోటాద్‌ జంక్షన్, గోండాల్, జునాగడ్ జంక్షన్, పోర్‌బందర్
సి వర్గం
(సబర్బన్ స్టేషను)
0 -
డి వర్గం 14 BVP, DCK, DLJ, GG, KSD, SVKD, Sihor(SOJN), BNVD, జెతల్సర్, LM, MHV, MLHA, సోమ్‌నాథ్, SGD
వర్గం 70 -
ఎఫ్ వర్గం
హాల్ట్ స్టేషను
51 -
మొత్తం 141 -

ప్రయాణీకులకు స్టేషన్లు మూతబడ్డాయి -

మూలాలు[మార్చు]

  1. "Zones and their Divisions in Indian Railways" (PDF). Indian Railways. Archived from the original (PDF) on 19 March 2015. Retrieved 13 January 2016.
  2. "Bhavnagar Railway Division". Railway Board. Western Railway zone. Retrieved 13 January 2016.
  3. "Statement showing Category-wise No.of stations in IR based on Pass. earning of 2011" (PDF). Archived from the original (PDF) on 28 January 2016. Retrieved 29 May 2018.
  4. "PASSENGER AMENITIES - CRITERIA= For Categorisation Of Stations" (PDF). Archived from the original (PDF) on 4 March 2016. Retrieved 29 May 2018.
  5. "WELCOME TO BHAVNAGAR DIVISION" (PDF). Retrieved 15 January 2016.