మంత్రాలయం శాసనసభ నియోజకవర్గం
(మంత్రాలయం అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
మంత్రాలయం శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | కర్నూలు జిల్లా |
అక్షాంశ రేఖాంశాలు | 15°56′24″N 77°25′12″E |
మంత్రాలయం శాసనసభ నియోజకవర్గం కర్నూలు జిల్లాలో గలదు. [1]
నియోజకవర్గంలోని మండలాలు[మార్చు]
ఇంతవరకు ఎన్నికైన శాసనసభ్యులు[మార్చు]
- ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ 2009 వై. బాలనాగిరెడ్డి తెలుగుదేశం పార్టీ డి.రామయ్య కాంగ్రెస్ పార్టీ 2014 వై. బాలనాగిరెడ్డి వై.ఎస్.ఆర్.సి.పి పాలకుర్తి తిక్కారెడ్డి తెలుగుదేశం పార్టీ
2009 ఎన్నికలు[మార్చు]
2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దళవాయి రామయ్య పోటీచేయగా, తెలుగుదేశం పార్టీ తరఫున వై.బాలనాగిరెడ్డి పోటీపడ్డాడు. భారతీయ జనతా పార్టీ నుండి ఎన్.శిలాధరమ్, ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎం.రామిరెడ్డి, లోక్సత్తా పార్టీ అభ్యర్థిగా సి.అంజనయ్య పోటీచేశారు.[2]
ఇవి కూడా చూడండి[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ Sakshi (2019). "Mantralayam Constituency History, Codes, MLA & MP Candidates | Andhra Pradesh Elections". Archived from the original on 17 సెప్టెంబరు 2021. Retrieved 17 September 2021.
- ↑ సాక్షి దినపత్రిక, తేది 09-04-2009