Jump to content

మంత్రాల మర్రిచెట్టు

వికీపీడియా నుండి
మంత్రాల మర్రిచెట్టు
(1995 తెలుగు సినిమా)
దర్శకత్వం వి.త్యాగరాజన్
సంగీతం రాజ్ - కోటి
భాష తెలుగు

మంత్రాల మర్రిచెట్టు 1995 మే 12న విడుదలైన తెలుగు సినిమా. డి.పి.ఎన్. ప్రొడక్షన్స్ బ్యానర్ పై పి.పి.నాయుడు, దాసరి విశ్వనాథ్ లు నిర్మించిన ఈ సినిమాకు వి.త్యాగరాజన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు కృష్ణశ్రీ సంగీతం అందించాడు.[1]

తారాగణం

[మార్చు]
  • రాజ్ కుమార్
  • యమున
  • ఎం.ఎస్.రావ్
  • విజయ శ్రీ
  • మోహన శ్రీ
  • కాకరాల
  • పి.జె.శర్మ
  • టెలిఫోన్ సత్యనారాయణ
  • అత్తిలి లక్ష్మి
  • సుధ
  • సురేఖ
  • పి.ఆర్.వరలక్ష్మి
  • రమేష్ రాజా
  • ఎం.చంద్రశేఖర్
  • నజీర్
  • ముత్యాల బాబురావు
  • రామ్ సాయి(అతిథి నటుడు).

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు: వి.త్యాగరాజన్
  • స్క్రీన్ ప్లే: వి.త్యాగరాజన్
  • సంగీతం: కృష్ణశ్రీ
  • ఫోటోగ్రఫీ: వి.రఘునాథ్
  • పాటలు: కళాధర్
  • మాటలు: కర్పూరపు ఆంజనేయులు
  • కళ: భాస్కర్ రావ్
  • నృత్యాలు: సురేష్
  • కూర్పు: వి.టి.అంబలం
  • కాస్ట్యూమ్స్: బి.కొండయ్య
  • నిర్మాతలు: డి.పి.నాయుడు, దాసరి విశ్వనాథ్
  • నిర్మాణ సంస్థ: డి.పి.ఎన్.ప్రొడక్షన్స్
  • విడుదల:12:05:1995.

మూలాలు

[మార్చు]
  1. "Manthrala Marrichettu (1995)". Indiancine.ma. Retrieved 2020-09-17.