మంత్రాల మర్రిచెట్టు
స్వరూపం
| మంత్రాల మర్రిచెట్టు (1995 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | వి.త్యాగరాజన్ |
|---|---|
| సంగీతం | రాజ్ - కోటి |
| భాష | తెలుగు |
మంత్రాల మర్రిచెట్టు 1995 మే 12న విడుదలైన తెలుగు సినిమా. డి.పి.ఎన్. ప్రొడక్షన్స్ బ్యానర్ పై పి.పి.నాయుడు, దాసరి విశ్వనాథ్ లు నిర్మించిన ఈ సినిమాకు వి.త్యాగరాజన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు కృష్ణశ్రీ సంగీతం అందించాడు.[1]
తారాగణం
[మార్చు]- రాజ్ కుమార్
- యమున
- ఎం.ఎస్.రావ్
- విజయ శ్రీ
- మోహన శ్రీ
- కాకరాల
- పి.జె.శర్మ
- టెలిఫోన్ సత్యనారాయణ
- అత్తిలి లక్ష్మి
- సుధ
- సురేఖ
- పి.ఆర్.వరలక్ష్మి
- రమేష్ రాజా
- ఎం.చంద్రశేఖర్
- నజీర్
- ముత్యాల బాబురావు
- రామ్ సాయి(అతిథి నటుడు).
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: వి.త్యాగరాజన్
- స్క్రీన్ ప్లే: వి.త్యాగరాజన్
- సంగీతం: కృష్ణశ్రీ
- ఫోటోగ్రఫీ: వి.రఘునాథ్
- పాటలు: కళాధర్
- మాటలు: కర్పూరపు ఆంజనేయులు
- కళ: భాస్కర్ రావ్
- నృత్యాలు: సురేష్
- కూర్పు: వి.టి.అంబలం
- కాస్ట్యూమ్స్: బి.కొండయ్య
- నిర్మాతలు: డి.పి.నాయుడు, దాసరి విశ్వనాథ్
- నిర్మాణ సంస్థ: డి.పి.ఎన్.ప్రొడక్షన్స్
- విడుదల:12:05:1995.
మూలాలు
[మార్చు]- ↑ "Manthrala Marrichettu (1995)". Indiancine.ma. Retrieved 2020-09-17.