మచిలీపట్నం శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
మచిలిపట్నం శాసనసభ నియోజకవర్గం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని కృష్ణా జిల్లాలోని ఒక నియోజకవర్గం[1]. మచిలీపట్నం (లోక్సభ నియోజకవర్గం) లోని ఏడు అసెంబ్లీ విభాగాలలో ఇది ఒకటి. మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గంలో మిగిలిన శాసనసబ నియోజకవర్గాలు గన్నవరం, గుడివాడ, పెడనా, అవనిగడ్డ, పామర్రు ఎస్సీ, పెనమలూరు[2]. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో గెలిచిన నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే పేర్ని వెంకటరామయ్య (పేర్ని నాని).[3] 25 మార్చి 2019 నాటికి, నియోజకవర్గంలో మొత్తం 184,506 మంది ఓటర్లు ఉన్నారు.[4]
నియోజకవర్గంలోని మండలాలు[మార్చు]
నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు[మార్చు]
ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.
సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు 2019 194 మచిలీపట్నం GEN పేర్ని వెంకట్రామయ్య M వై.కా.పా కొల్లు రవీంద్ర M తె.దే.పా 2014 194 మచిలీపట్నం GEN కొల్లు రవీంద్ర M తెలుగుదేశం పేర్ని వెంకట్రామయ్య M 2009 194 మచిలీపట్నం GEN పేర్ని వెంకట్రామయ్య M భా.జా.కాం 48580 కొల్లు రవీంద్ర M తె.దే.పా 37181
ఇవి కూడా చూడండి[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ "Electors Summary" (PDF). Chief Electoral Officer, Andhra Pradesh. 25 May 2019. Retrieved 24 May 2019.
- ↑ "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. 17 December 2018. pp. 21, 31. Archived from the original (PDF) on 3 October 2018. Retrieved 24 May 2019.
- ↑ "Assembly Election 2019". Election Commission of India. Archived from the original on 24 May 2019. Retrieved 24 May 2019.
- ↑ "Electors Summary" (PDF). Chief Electoral Officer, Andhra Pradesh. 25 May 2019. Retrieved 24 May 2019.
- ↑ "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. 17 December 2018. pp. 21, 31. Archived from the original (PDF) on 3 October 2018. Retrieved 24 May 2019.