మజిలీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మజిలీ నవల అన్నది వి.యస్. రమాదేవి రాసిన తెలుగు నవల.

రచన నేపధ్యం[మార్చు]

హిమాచల్ గవర్నరుగా అంతరంగిక కార్యదర్శినిగా పనిచేస్తున్న కాలంలో అక్కడి విలక్షణ వాతావరణం అపురూప ప్రకృతి సౌందర్యం ఆ ప్రాంతపు ఆచారవ్యవహారాలు నేపథ్యంలో గవర్నరు ఏవిధంగా సంకీర్ణప్రభుత్వాలను రాజ్యాంగబద్ధంగాను నియమబద్ధంగాను ఏర్పాటు చేయాలి అన్న విషయం మజిలీకి పునాది

రచయితవివరాలు[మార్చు]

మజిలీ నవలలో గవర్నరు అంతరంగిక కార్యదర్శి రాజేశ్వరి

ప్రముఖుల అభిప్రాయాలు[మార్చు]

అభినందన చందనం అనే ముందుమాటలో వాసిరెడ్డి సీతాదేవి గారు మజిలీ నవలలోని వస్తువు, తెలుగు సాహిత్యంలోని ఇతర నవలకు భిన్నంగా యునిక్ గా ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు .

చదువుతున్నంత సేపూ మనమూ రాజభావను సిబ్బందిలో ఒకరమై తిరుగుతునట్టే అనిపిస్తుంది హిమాచలప్రదేశ్ ను సందర్సిస్తున్నట్టే అనిపిస్తుంది

ప్రాచుర్యం[మార్చు]

శ్రీ కృష్ణదేవరాయలు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటుతో సత్కరించింది . రచయిత్రిగా వీరిని అఖిలభారత రచయిత్రుల సదస్సులో సత్కరించారు . భారతదేశపు మొట్టమొదటిమహిళా ప్రధాన ఎన్నికల కమీషనర్ .

"https://te.wikipedia.org/w/index.php?title=మజిలీ&oldid=2124774" నుండి వెలికితీశారు