మనసే మందిరం
స్వరూపం
| మనసే మందిరం (1966 తెలుగు సినిమా) | |
![]() | |
|---|---|
| దర్శకత్వం | సి.వి.శ్రీధర్ |
| నిర్మాణం | యర్రా అప్పారావు |
| తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, జగ్గయ్య, గుమ్మడి వెంకటేశ్వరరావు, రేలంగి, చలం, గిరిజ |
| సంగీతం | ఎం.ఎస్. విశ్వనాధం |
| నిర్మాణ సంస్థ | శ్రీ కృష్ణ సాయి ఫిల్మ్స్ |
| భాష | తెలుగు |
మనసే మందిరం 1966, అక్టోబర్ 6న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] దీనికి మూలం "నెంజిల్ ఒరు ఆలయం" (1962) అనే తమిళ చిత్రం. సి. వి. శ్రీధర్ దర్శకత్వంలో, అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి జంటగా నటించిన ఈ చిత్రానికి సంగీతం ఎం.ఎస్ విశ్వనాథం అందించారు.
తారాగణం
[మార్చు]- అక్కినేని నాగేశ్వరరావు_ డాక్టర్ రఘు
- సావిత్రి: సీత
- కొంగర జగ్గయ్య_ రాము
- గుమ్మడి వెంకటేశ్వరరావు
- రేలంగి వెంకట్రామయ్య_ దేవయ్య
- నాగభూషణం_ కాంతం భర్త
- చలం_ జోగులు
- శాంతకుమారి_ రఘు తల్లి
- గిరిజ_ కాసులు
- శారద_ కాంతం
- ఝాన్సీ_ నర్స్
- నిర్మలమ్మ_ ఉమ తల్లి
- బేబీ శాంతికళ_ ఉమ.
సాంకేతిక వర్గం
[మార్చు]- స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సి. వి. శ్రీధర్
- కధ: సి.వి శ్రీధర్
- సంగీతం: ఎం.ఎస్.విశ్వనాథన్
- గీత రచయితలు: ఆచార్య ఆత్రేయ, కార్తీక్
- నేపథ్య గాయకులు: పులపాక సుశీల, ఘంటసాల వెంకటేశ్వరరావు, ప్రతివాది భయంకర శ్రీనివాస్, ఎల్ ఆర్ ఈశ్వరి
- ఛాయ గ్రహణం: బాలు
- ఎడిటింగ్: ఎన్.ఎం.శంకర్
- నిర్మాత: యర్రా అప్పారావు
- నిర్మాణ సంస్థ: శ్రీకృష్ణ సాయి ఫిలింస్
- విడుదల:06:10:1966.
పాటలు
[మార్చు]- అల్లారు ముద్దుకదే, అపరంజి ముద్దకదే, తీయని విరితోటకదే, దివి యిచ్చిన వరము కదే - పి.సుశీల, రచన: ఆత్రేయ
- అన్నది నీవేనా నా నా నా నా స్వామి ఉన్నది నీవే నాలోన నా స్వామి - పి.సుశీల , రచన: కార్తీక్
- ఏమనుకొని రమ్మన్నావో ఈ సంబరమెందుకో కోరితివో మునపటి - పి.సుశీల , రచన: ఆత్రేయ
- చల్లగ ఉండాలి నీమది నెమ్మది పొందాలి నిండుగ నూరేళ్ళు - ఘంటసాల - రచన: ఆత్రేయ
- తలచినదే జరిగినదా దైవం ఎందులకు జరిగినదే తలచితివా - పి.బి. శ్రీనివాస్ , రచన: ఆత్రేయ
- రూపులేని మందిరం మాపులేని నందనం - ఘంటసాల, ఎల్. ఆర్. ఈశ్వరి కోరస్ - రచన: ఆత్రేయ
- అన్నెము పున్నెమున్ ఎరుగదయ్య(పద్యం), పి.సుశీల, రచన: ఆత్రేయ.
మూలాలు
[మార్చు]- ↑ మద్రాసు ఫిలిం డైరీ. 1966-97లో విడుదలైన చిత్రలు (కళా ప్రింటర్స్ ed.). గోటేటి బుక్స్. p. 19.
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
