మాళ్వా(పంజాబ్)
Jump to navigation
Jump to search

మాళ్వా (పంజాబీ: ਮਾਲਵਾ) పంజాబ్ లోని సట్లజ్ నదికి దక్షిణంలో ఉన్న ఒక ప్రాంతం.[1] ఈ ప్రాంతపు ప్రజలను మాళ్వాయిలను అంటారు. మాళ్వా ప్రాంతపు పశ్చిమ జిల్లాల్లో పంజాబీ భాషను మాళ్వాయి మాండలీకంలో మాట్లాడతారు. తూర్పు ప్రాంతాంలో మాట్లాడే ప్వాధీ మాండలీకం, మాళ్వాయి మాండలీకంతో కలసి పలు చిన్న మాండలీకలను ఏర్పరుస్తూ పంజాబీ భాషను సుసంపన్నం చేస్తున్నాయి. ప్వాధీ మాండలీకం మాట్లాడే ప్రాంతాన్ని పోధ్ లేదా ప్వాధా అని పిలుస్తారు.
మాళ్వా జిల్లాలు[మార్చు]
ఈ క్రింది జిల్లాలను కలిపి మాళ్వా ప్రాంతంగా వ్యవహరిస్తారు.[1]
- ఫిరోజ్పూర్
- ఫజ్లికా
- ఫరిద్ కోట్
- ముక్త్సర్
- మోగా
- భతిండా
- లుధియానా
- బర్నాలా
- మాన్సా
- సంగ్రూర్
- సాహిబ్ భగత్ సింగ్ నగర్ జిల్లా
- ఫతేహ్గర్ సాహిబ్
- పటియాలా
- రూప్నగర్
- మోహలి
- గంగానగర్ జిల్లా
- హనుమాన్గర్ జిల్లా
పర్యాటక ప్రదేశాలు[మార్చు]
- ఖిలా ముబారక్, భతిండా
- గురుద్వారా ఫతేహ్ గర్ సాహిబ్, ఫతేహ్గర్ సాహిబ్
- ఆం ఖాస్ భాగ్, సిర్హింద్
- జహజ్ హవేలీ(జహజ్ మహల్/హవేలీ తోడర్ మాల్), ఫతేహ్గర్ సాహిబ్
- ఆంగ్లో సిఖ్ వార్ మెమోరియల్, ఫిరోజ్పూర్
- రౌజా షరీఫ్, సిర్హింద్-ఫతేహ్గర్ సాహిబ్
- సంఘోల్ మ్యూజియం, ఫతేహ్గర్ సాహిబ్
- గురుద్వరస్, కోటలు, ఆనంద్ పూర్ సాహిబ్
- నభా, సంగ్రర్ లలోని చారిత్రక కట్టడాలు
- శ్రీ ముక్త్సర్ సాహిబ్ నగరంలోని గురుద్వరస్
- పాయల్ కోట, పాయల్
- మొఘల్ సెరై, డోరహా
- సెరై లక్షరి ఖాన్, డోరహా
- విరసత్-ఇ-ఖల్సా, ఆనంద్ పూర్ సాహిబ్
- సిఖ్ అజైబ్ ఘర్, మోహలి
- తక్త్ శ్రీ దందమా సాహిబ్, బాతిందా
- గురుద్వారా దుఖ్ నివారణ్ సాహిబ్, పాటియాలా
- మోతీ భాగ్ ప్యాలస్, పాటియాలా
- రూపర్ వెట్లాండ్, రూప్నగర్
- హుస్సైనీవాలా సరిహద్దు, ఫిరోజ్పూర్
మాళ్వాయీల్లో ప్రముఖులు[మార్చు]
- బాబు రజబ్ అలి, ప్రముఖ పంజాబీ కవి
- జర్నైల్ సింగ్ భింద్రన్ వాలే
- హరి సింగ్ ధిల్లోన్, 17వ శతాబ్దానికి చెందిన గొప్ప సిక్కు యోధుడు
- ఝండా సింగ్ ధిల్లాన్
- బండా సింగ్ బహద్దూర్, సిక్కు అమరవీరుడు
- భుమా సింగ్ ధిల్లాన్, 18వ శతాబ్దానికి చెందిన పంజాబ్ సిక్కు యోధుడు
- మహారాజా రాజిందర్ సింగ్
- మహారాజా భుపిందర్ సింగ్
- మహారాజా యాదవీంద్ర సింగ్
- బాగెల్ సింగ్ ధలివాల్, 18వ శతాబ్దంలో పంజాబ్ లో జరిగిన అల్లర్ల సమయంలో మిలటరీ జరనల్ గా వ్యవహరించిన యోధుడు
- హర్ చరణ్ సింగ్ బ్రర్
- గుర్బక్ష్ సింగ్ ధిల్లాన్
- సరబ్జిత్ సింగ్ ధిల్లాన్
- కర్టర్ సింగ్ సరాభా, ప్రముఖ లాహోర్ కుట్రలో భారతీయ తిరుగుబాటుదారునిగా పేరొందిన వ్యక్తి
- బీబీ సాహిబ్ కౌర్, సిక్కు యువరాణి
- బీబీ రాజిందర్ కౌర్, సిక్కు యువరాణి
- నిర్మల్ జిత్ సింగ్ సెఖొన్, భారత వాయు సేన అధికారి, పరమ వీర చక్ర అవార్డు గ్రహీత
- బాబా గుర్ ముఖ్ సింగ్, స్వాతంత్ర్య సమర యోధుడు
- సుఖ్ దేవ్ థాపర్, స్వాతంత్ర్య సమర యోధుడు
- ఉదమ్ సింగ్, స్వాతంత్ర్య సమర యోధుడు, మైఖేల్ ఓ డయర్ ను చంపిన వ్యక్తిగా చాలా ప్రసిద్ధుడు
- బీంత్ సింగ్, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి. ఈయన శత్రువల చేత చంపబడ్డారు.
- జ్ఞాని జైల్ సింగ్, భారత మాజీ రాష్ట్రపతి
ఇవి కూడా చూడండి[మార్చు]
References[మార్చు]
- ↑ 1.0 1.1 Grover, Parminder Singh (2011). Discover Punjab: Attractions of Punjab. Parminder Singh Grover. p. 179.