యోగాంధ్ర 2025
స్వరూపం

యోగాంధ్ర 2025 అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025 మే 21 నుండి జూన్ 21న ప్రపంచ యోగ దినోత్సవం వరకు నెల రోజుల పాటు నిర్వహిస్తున్న యోగా కార్యక్రమం.[1][2] ఇందులో భాగంగా యోగా ప్రదర్శనలు, పోటీలు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
బయటి లింకులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "చరిత్ర సృష్టించేలా యోగాంధ్ర". EENADU. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-06-20.
- ↑ "జూన్ 21 వరకు యోగాంధ్ర కార్యక్రమాలు". ప్రజాశక్తి. 2025-05-25. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-06-20.[permanent dead link]