యోగితా రాణా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
యోగితా రాణా
జననం1973 జనవరి 17
జమ్మూ
వృత్తివ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి
పదవీ కాలంప్రస్తుతం
జీవిత భాగస్వామిమాణిక్‌ రాజ్‌ కన్నన్‌, ఐ.ఎ.ఎస్ ఆఫీసర్
తల్లిదండ్రులు
  • కేసి రాణా (తండ్రి)

యోగితా రాణా 2003 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి. ఆమె 2002లో సివిల్‌ సర్వీసెస్‌లో మూడో ప్రయత్నంలో ఐఆర్‌టీఎస్‌కు ఎంపికై తిరిగి 2003లో సివిల్‌ సర్వీసెస్‌లో నాలుగో ప్రయత్నంలో ఐఏఎస్‌ కు ఎంపికైంది.[1] యోగిత నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌గా 2017లో 'ఈ-నామ్' అమలులో జాతీయ స్థాయిలో ప్రధాని మోదీ చేతులమీదుగా అవార్డు అందుకుంది.

యోగితా రాణా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్‌గా భాద్యతలు నిర్వహిస్తుంది.[2] [3]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Sakshi (8 March 2018). "డాక్టర్‌ కలెక్టర్‌." Archived from the original on 20 March 2022. Retrieved 20 March 2022.
  2. TV9 Telugu (16 July 2020). "తెలంగాణలో 15 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ". Archived from the original on 20 March 2022. Retrieved 20 March 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Deccan Chronicle (17 August 2017). "Tough collector for Hyderabad". Archived from the original on 8 January 2024. Retrieved 8 January 2024.