రేపల్లె పురపాలక సంఘం
రేపల్లె | |
స్థాపన | 1965 |
---|---|
రకం | స్థానిక సంస్థలు |
చట్టబద్ధత | స్థానిక స్వపరిపాలన |
కేంద్రీకరణ | పౌర పరిపాలన |
కార్యస్థానం | |
సేవలు | పౌర సౌకర్యాలు |
అధికారిక భాష | తెలుగు |
ప్రధానభాగం | పురపాలక సంఘం |
జాలగూడు | అధికార వెబ్ సైట్ |
రేపల్లె పురపాలక సంఘం,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,పల్నాడు జిల్లాకు చెందిన మున్సిపాలిటీ.ఈ పురపాలక సంఘం బాపట్ల లోకసభ నియోజకవర్గం లోని,రేపల్లె శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.
చరిత్ర[మార్చు]
రేపల్లె పురపాలక సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లాలోని మునిసిపాలిటీ.1965 సంవత్సరంలో 3 వ గ్రేడ్ మునిసిపాలిటీగా స్థాపించబడింది.ఈ పురపాలక సంఘం 10.97.చ.కి.మీ.విస్తీర్ణం కలిగి ఉంది.28 ఎన్నికల వార్డులు ఉన్నాయి.[1]
జనాభా గణాంకాలు[మార్చు]
2011 భారత జనాభా లెక్కల ప్రకారం 50,866 జనాభా ఉండగా అందులో పురుషులు 24,385 ,మహిళలు 26,481 మంది ఉన్నారు.అక్షరాస్యత రాష్ట్ర సగటు 67.02% కంటే 81.32% ఎక్కువ పురుషుల అక్షరాస్యత 85.11%, ఉండగా స్త్రీలు 77.87% అక్షరాస్యులు ఉన్నారు.0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 4308 ఉన్నారు.[2]
చైర్పర్సన్, వైస్ చైర్మన్[మార్చు]
2019 ఎన్నికలలో చైర్పర్సన్గా టి. శ్రీనివాస రావు,వైస్ చైర్మన్గా టి. విశ్వనాథ్ గుప్తా ఎన్నికయ్యారు.[3]
మూలాలు[మార్చు]
- ↑ Manepalli, Jayaraj (4 September 2005). "Differences to the fore in Congress party". The Hindu. Repalle (Guntur district). Retrieved 31 March 2016.
- ↑ "Repalle Municipality City Population Census 2011-2020 | Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2020-07-10.
- ↑ "List of Elected Municipal Chairpersons, 2014 (Andhra)" (PDF). State Election Commission. 2014. Archived from the original (PDF) on 6 సెప్టెంబరు 2019. Retrieved 13 May 2016.