రోహిణీ పిక్చర్స్
స్వరూపం
(రోహిణి పిక్చర్స్ నుండి దారిమార్పు చెందింది)

రోహిణి పిక్చర్స్ సినిమా నిర్మాణ సంస్థ. దీనికి అధిపతి తెలుగు సినీ పితామహుడు హెచ్.ఎమ్.రెడ్డి.
నిర్మించిన సినిమాలు
[మార్చు]- గృహలక్ష్మి (1938) : హెచ్.ఎం.రెడ్డి స్వీయ దర్శకత్వంలో 1938లో నిర్మించిన సాంఘిక చిత్రం. ఈ చిత్రం సామాజిక సందేశాన్ని ఇస్తూ నిర్మించారు.
- తెనాలి రామకృష్ణ (1941) : వెంపటి సదాశివ బ్రహ్మం మాటలు పాటలు రాసి ఈ చిత్రం ద్వారా పరిచయం అయ్యారు
- వద్దంటే డబ్బు (1954) : 1954 లో వచ్చిన హాస్య చిత్రం. ఇది బ్రూస్టర్స్ మిలియన్స్ (1902) అనే ఆంగ్ల నవల ఆధారంగా రూపొందించబడింది
- సత్యమే జయం [1]
- నిర్దోషి (1951 సినిమా)
- ప్రతిజ్ఞ (1953 సినిమా)
- వద్దంటే డబ్బు
- బీదల ఆస్తి
- గుణదాసు (1969)
- బోగి మంటలు
- మధుర గీతం
- ప్రేమ రాగం
- మొగుడికి తగ్గ పెళ్లాం
మూలాలు
[మార్చు]బయటి లింకులు
[మార్చు]- ↑ "Satyame Jayam (1943)". Indiancine.ma. Retrieved 2025-08-26.