వర్గం:చిత్తూరు జిల్లా
చిత్తూరు జిల్లా: విస్తీర్ణం; 15,162 చదరపు కిలో మీటర్లు: అసెంబ్లీ నియోజిక వర్గాలు: 15. లోక్ సభ నియోజిక వర్గాలు: 2. అవి ఛిత్తూరు .. తిరుపతి రైల్వే జంక్షన్లు: రెండు. అవి. రేణి గుంట. పాకాల. రాష్ట్రంలో తొలిసారి రైలు నడిసింది చిత్తూరు జిల్లాలోనె. ముఖ్యమైన పట్టణాలు: తిరుపతి, చిత్తూరు, మదనపల్లె, పుంగనూరు, కుప్పం, రేణి గుంట, పలమనేరు, పాకాల, శ్రీ కాళ హస్తి, పుత్తూరు, నగరి, సరిహద్దులు: ఉత్తరాన.... అనంతపురం, కడప, నెల్లూరు జిల్లాలు, దక్షిణాన... తమిళనాడు రాష్ట్రం, తూర్పున నెల్లూరు జిల్లా. తమిళనాడు పశ్చిమాన కర్ణాటక రాష్ట్రం. చరిత్ర: ఇది 1911 లో ఏర్పడినది. ఈ ప్రాంతాన్ని పల్లవులు, చోళులు, ల్యాదవులు విజయాగర రాజులు, పాలించారు. 12 వ శతాబ్దంలో రాజేంద్ర చోళుడు ఇక్కడ శ్రీ కాళహస్తీస్వరాలయాన్ని నిర్మించాడు. ఆ తర్వాత విజయ నగర రాజులు దీన్ని అభివృద్ధి చేసారు. కాళ హస్తి రాజులు విజయనగర రాజులకు సామంతులుగా వుండి పాలించారు. .
ఉపవర్గాలు
ఈ వర్గం లోని మొత్తం 17 ఉపవర్గాల్లో కింది 17 ఉపవర్గాలు ఉన్నాయి.
చ
- చిత్తూరు జిల్లా కోటలు (2 పే)
- చిత్తూరు జిల్లా నదులు (2 పే)
- చిత్తూరు జిల్లా పటములు (ఖాళీ)
- చిత్తూరు జిల్లా పట్టణాలు (4 పే)
- చిత్తూరు జిల్లా మండలాలు (31 పే)
- చిత్తూరు జిల్లా రైల్వేస్టేషన్లు (3 పే)
- చిత్తూరు జిల్లాకు సంబంధించిన మూసలు (34 పే)
త
- తిరుమల తిరుపతి (92 పే)
మ
వర్గం "చిత్తూరు జిల్లా" లో వ్యాసాలు
ఈ వర్గం లోని మొత్తం 8 పేజీలలో కింది 8 పేజీలున్నాయి.