వర్గం:విజయనగరం జిల్లా మండలాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

క్రీస్తుపూర్వం 4వ శతాబ్ధంలో కళింగ రాజ్యంలో భాగంగా ఉన్న ఇప్పటి విజయనగరం 17,50-19,15 ఉత్తర అక్షాంశముల మధ్య 82,0-83,45 తూర్పు రేఖాంశముల మధ్య ఉన్నది. వైశాల్యం 6,539 చ.కీ.మీ,లు. ఈజిల్లాలో నదులు-సువర్ణముఖి, గోస్తనీ, గోముఖ, నాగావళి. ఇదే జిల్లాలో ఒకప్పుడు చరిత్ర ప్రసిద్ది చెందిన 'బొబ్బిలి యుద్దం' జరిగినది.