విశాఖ శ్రామిక ఉత్సవ్
స్వరూపం
విశాఖ శ్రామిక ఉత్సవ్ అనేది విశాఖపట్నంలో 2025 డిసెంబరు 27 నుండి 2026 జనవరి 2 వరకు చోటు చేసుకుంటున్న సాంస్కృతిక కార్యక్రమం. ఇది సిఐటియు 18వ అఖిల భారత మహాసభలను పురస్కరించుకొని నిర్వహిస్తున్న కార్యక్రమం.[1][2]
కార్యక్రమాలు
[మార్చు]వైజ్ఞానిక కార్యక్రమాలు
[మార్చు]సైన్స్ ఎగ్జిబిషన్, టెలిస్కొపుతో గ్రహాల వీక్షణ, సైన్స్ ప్రయోగాల ప్రదర్శన
సాహిత్య కార్యక్రమాలు
[మార్చు]ఆర్ట్ ఎగ్జిబిషన్, కార్టూన్ ప్రదర్శన, పుస్తక మహోత్సవం.[3][4][5]
సాంస్కృతిక కార్యక్రమాలు
[మార్చు]షార్ట్ ఫిలిం ప్రదర్శన, కవితా పఠనం
ముఖ్య అతిధులు
[మార్చు]- ప్రకాష్ రాజ్ - సినీ నటుడు[6]
- గోరటి వెంకన్న - గాయకుడు, కవి
- సుద్దాల అశోక్ తేజ - పాటల రచయిత, సాహిత్యకారుడు
- మాదాల రవి - సినీ నటుడు
- బాబ్జీ - దర్శకుడు, నటుడు
- కడలి సత్యనారాయణ - కథా, గీత రచయిత్రి
- గంటేడ గౌరునాయుడు - కథా రచయిత, కవి
- తెలకపల్లి రవి - రచయిత, పత్రికా సంపాదకుడు
మూలాలు
[మార్చు]- ↑ "Lokal Telugu - తెలుగు వార్తలు | Telugu News | Online Telugu News Today | Latest Telugu News | News in Telugu". telugu.getlokalapp.com. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-12-25.
- ↑ "Lokal Telugu - తెలుగు వార్తలు | Telugu News | Online Telugu News Today | Latest Telugu News | News in Telugu". telugu.getlokalapp.com. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-12-25.
- ↑ Bureau, The Hindu (2025-12-20). "Week-long Visakha Book Festival to begin on December 27". The Hindu (in Indian English). ISSN 0971-751X. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-12-25.
{{cite news}}:|last=has generic name (help) - ↑ Williams, Mark (2025-12-23). "India's Visakha Book Festival: A Post-Christmas Publishing Opportunity". The New Publishing Standard (in అమెరికన్ ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-12-25.
- ↑ "27 నుండి జనవరి 2 వరకు విశాఖ పుస్తక మహోత్సవం". ప్రజాశక్తి. 2025-12-20.[permanent dead link]
- ↑ "డిసెంబర్ 27 నుంచి జనవరి 2 వరకు శ్రామిక ఉత్సవ్". ప్రజాశక్తి. 2025-12-15.[permanent dead link]