వేమన పద్యములు (పుస్తకం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వేమన ప్రఖ్యాతుడైన తెలుగు శతక కవి. ఆయన "విశ్వదాభిరామ వినురవేమ" అనే మకుటంతో రాసిన పద్యాలు తెలుగునాట ఆబాలవృద్ధులకూ కంఠస్థం. లోకరీతినీ, తాత్త్వికతను తెలిపే ఈ పద్యాలు 20వ శతాబ్ది విమర్శకుల కృషి వల్ల విస్తృతమైన గౌరవాన్ని పొందాయి. ఈ గ్రంథంలో తాత్పర్యంతో కూడిన వేమన పద్యాలతోపాటుగా రాళ్లపల్లి అనంత కృష్ణశర్మ రాసిన 35 పేజీల విపులమైన పీఠిక కూడా ఉంది.

దీనిని వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్, చెన్నపురి వారు 1919 సంవత్సరంలో ప్రచురించారు.

విషయసూచిక[మార్చు]

  1. మూర్ఖపద్ధతి
  2. దాంభికపద్ధతి
  3. విద్వత్పద్ధతి
  4. అర్థపద్ధతి
  5. దుర్జనపద్ధతి
  6. సజ్జనపద్ధతి
  7. దైవపద్ధతి
  8. కర్మపద్ధతి
  9. ధైర్యపద్ధతి
  10. మోహపద్ధతి
  11. యోగిపద్ధతి
  12. బ్రహ్మస్వరూపపద్ధతి
  13. గురుభక్తిపద్ధతి
  14. ప్రపంచస్వభావపద్ధతి
  15. స్త్రీస్వభావపద్ధతి
  16. కూటవేదాంతపద్ధతి
  17. జీవన్ముక్తిపద్ధతి
  18. సంకీర్ణపద్ధతి
  19. ఫలస్తుతి

మూలాలు[మార్చు]