Jump to content

వేర్ ఈజ్ విద్యా బాలన్

వికీపీడియా నుండి
వేర్ ఈజ్ విద్యా బాలన్
దర్శకత్వంశ్రీనివాస్ గుత్తుల
నిర్మాతఎం.శ్రీనివాస్ కుమార్ రెడ్డి
ఎల్.వేణుగోపాల్ రెడ్డి
పి. లక్ష్మి నరసింహ రెడ్డి
ఆలూరు చిరంజీవి
తారాగణంప్రిన్స్ సిసిల్
జ్యోతి సేథి
సంపూర్ణేష్ బాబు
ఛాయాగ్రహణంచిట్టి బాబు కె.
సంగీతంకమ్రాన్ అహ్మద్
నిర్మాణ
సంస్థ
శ్రీ భ్రమరాంబ క్రియేషన్స్
విడుదల తేదీ
26 June 2015 (2015-06-26)
సినిమా నిడివి
122 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

వేర్ ఈజ్ విద్యా బాలన్ 2015లో విడుదలైన సినిమా. శ్రీ భ్రమరాంబ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎం.శ్రీనివాస్ కుమార్ రెడ్డి, ఎల్.వేణుగోపాల్ రెడ్డి, పి. లక్ష్మి నరసింహ రెడ్డి, ఆలూరు చిరంజీవి నిర్మించిన ఈ సినిమాకు శ్రీనివాస్ గుత్తుల దర్శకత్వం వహించగా ప్రిన్స్ సిసిల్, జ్యోతి సేథి, సంపూర్ణేష్ బాబు ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా జూన్ 26న విడుదలైంది.[1]

కిరణ్( ప్రిన్స్) పిజ్జా సెంటర్ లో పార్ట్ టైమ్ జాబ్ చేస్తుంటాడు. డాక్టర్ స్వాతి (జ్యోతి సేథ్)తో ప్రేమలో పడతాడు. స్వాతి బంధువు వాల్తేర్ వాసు (మధునందన్) వీరిని విడగొట్టాలని చూస్తాడు. ఈ క్రమంలో వీరిద్దరూ విద్యాబాలన్ హత్య కేసులో ఇరుక్కుంటాడు. ఆ కేసు వెనుక మంత్రి పులి నాయుడు (జయప్రకాష్ రెడ్డి), డాన్ గంటా (సంపూర్ణేష్ బాబు) ఉంటారు. ఆ కేసు నుంచి కిరణ్, వాల్తేర్ వాసు ఎలా బయిటపడ్డారు? అనేదే మిగతా సినిమా కథ.[2]

నటీనటులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Where Is Vidya Balan?A". The Times of India. 2015. Archived from the original on 11 April 2025. Retrieved 11 April 2025.
  2. "Where is Vidya Balan: Nothing to do with Vidya" (in Indian English). The Hindu. 26 June 2015. Archived from the original on 11 April 2025. Retrieved 11 April 2025.
  3. "Telugu industry has given me a warm welcome: Jyotii Sethi". The Indian Express. 2025-02-13. Archived from the original on 19 January 2025.

బయటి లింకులు

[మార్చు]