శేరిలింగంపల్లి శాసనసభ నియోజకవర్గం
(శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
రంగారెడ్డి జిల్లా లోని 14 శాసనసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము రెండు మండలాలు పూర్తిగాను, కూకట్పల్లిలోని కొన్ని వార్డులు ఈ నియోజకవర్గంలో భాగమైనాయి.[1]
ఈ నియోజకవర్గంలోని మండలాలు[మార్చు]
- శేరిలింగంపల్లి
- బాలానగర్
- కూకట్పల్లిలోని 4 వార్డులు
నియోజకవర్గపు గణాంకాలు[మార్చు]
- నియోజకవర్గపు జనాభా (2001 లెక్కల ప్రకారము):2,28,464
- ఓటర్ల సంఖ్య [2] (ఆగస్టు 2008 సవరణ జాబితా ప్రకారము):3,28,988
ఎన్నికైన శాసనసభ్యులు[మార్చు]
- ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ 2009 ఎం.భిక్షపతి యాదవ్ కాంగ్రెస్ పార్టీ మువ్వా సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ 2014 అరికెపూడి గాంధీ తెలుగుదేశం పార్టీ కె.శంకర్ గౌడ్ తె.రా.స 2018 అరికెపూడి గాంధీ టిఆర్ఎస్ వీ.ఆనంద ప్రసాద్ టీడీపీ
2009 ఎన్నికలు[మార్చు]
2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున ఎం.బీంరావు పోటీ చేస్తున్నాడు.[3]
ఇవి కూడా చూడండి[మార్చు]
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ్యుల జాబితా
మూలాలు[మార్చు]
- ↑ Sakshi (12 September 2014). "34 కొత్త నియోజకవర్గాలు". Sakshi. Archived from the original on 11 జూలై 2021. Retrieved 11 July 2021.
- ↑ ఈనాడు దినపత్రిక, రంగారెడ్డి జిల్లా, పేజీ 15, తేది 30-09-2008.
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009