శ్రీకంఠదత్త నరసింహరాజ ఒడయార్
Jump to navigation
Jump to search
శ్రీకంఠదత్త నరసింహరాజ ఒడయార్ | |
---|---|
![]() Srikanta Datta Narasimharaja Wadiyar, Scion of Mysore Royal Family | |
Predecessor | జయచామరాజేంద్ర ఒడయార్ |
Born | మైసూర్, భారతదేశం | 1953 ఫిబ్రవరి 20
Died | 2013 డిసెంబరు 10 బెంగలూరు, కర్ణాటక, భారతదేశం | (వయస్సు 60)
Spouse | ప్రమోదా దేవి |
House | ఒడయార్ |
Father | జయచామరాజేంద్ర ఒడయార్ |
Mother | త్రిపుర సుందరి అమ్మణి |
Religion | హిందూ |
Signature | ![]() |
శ్రీకంఠదత్త నరసింహరాజ ఒడయార్ మైసూర్ సంస్థానం చివరి రాజు జయచామ రాజేంద్ర ఒడయార్ ఏకైక కుమారుడు. ఇతడు మైసూరు రాజ్యాన్ని పరిపాలించిన యదు వంశ రాజులలో చివరివాడు.
నేపథ్యము[మార్చు]
1953 ఫిబ్రవరి 20న ఒడయార్ మైసూరులో జన్మించాడు. అక్కడే మహారాజ కళాశాలలో రాజనీతి శాస్త్రంలో ఎం.ఏ, శారదా విలాస్ న్యాయ కళాశాలలో ఎల్.ఎల్.బీ. పూర్తి చేశాడు. 1973లో ప్రైవేట్ రాజ దర్బారులో పట్టాభిషేకం జరిగింది. 1976 ఫిబ్రవరి 2న ప్రమోదా దేవిని వివాహమాడాడు. 1984, 1989, 1996, 1999లలో మైసూరు నుంచి లోక్సభకు ఎన్నికయ్యాడు.
బయటి లంకెలు[మార్చు]
![]() |
Wikimedia Commons has media related to Srikanta Wadiyar. |