షేక్ దాదపీర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
షేక్ దాదపీర్
జననంపోరుమామిళ్ళ
నివాస ప్రాంతంపోరుమామిళ్ళ
వృత్తిఉపాధ్యాయుడు

షేక్ దాదాపీర్ ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా పోరుమామిళ్ల మండలానికి చెందిన ఉపాధ్యాయుడు. రాష్ట్రపతి అవార్డు గ్రహీత. 2012 ఢిల్లీలో అప్పటి రాష్ట్రపతి అయిన ప్రణబ్ ముఖర్జీ గారిచే జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. [1]

పురస్కారాలు[మార్చు]

షేక్ దాదాపీర్ ఇండో-థాయిలాండ్ అంతర్జాతీయ పురస్కారానికి ఎంపికైనారు. కొత్తడిల్లీకి చెందిన All India Development Association అను సంస్థ, ఇతనిని ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. పర్యావరణ పరిరక్షణ, మూడనమ్మకాలపై ఇతను విశేషకృషికి, ఈ పురస్కారాన్ని, ఫిబ్రవరి-15 న బ్యాంగ్ కాక్ లో ప్రదానం చేస్తారు.

మూలాలు[మార్చు]

  1. "Gift of education: Andhra Pradesh teacher on mission to make tribals literate". The New Indian Express. Retrieved 2021-01-18.

వెలుపలి లంకెలు[మార్చు]