సమాజ దర్పణం
Jump to navigation
Jump to search
సమాజ దర్పణం | |
![]() | |
"సమాజ దర్పణం" పుస్తక ముఖచిత్రం | |
కృతికర్త: | లక్కరాజు వాణి సరోజిని |
---|---|
దేశం: | భారత దేశము |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | పద్య శతకం |
ప్రచురణ: | |
విడుదల: | 2017 |
సమాజ దర్పణం ఇది ఒక పద్య శతకం, ఇందులో కవయిత్రి లక్కరాజు వాణి సరోజినిగారు సమాజం లోని అనేక సమస్యలను (ఉదా|| వరకట్నం, శిశు వధ, నల్ల ధనం, విద్యావిధానము, లైంగిక వేధింపులు, కుటుంబ ససమస్యలు మొదలగునవి) నిశితంగా విభిన్న కోణాలలో పరిశీలించి ఈ శతకం ద్వారా తనదైన శైలితో స్పందనను పరిష్కారాన్ని తెలియ జేసినారు.
సమాజ దర్పణం[మార్చు]
- ఈ శతక సాహిత్యములో అన్ని పద్యములు ఆటవెలది ఛందస్సు లోకూడినవి ఉన్నాయి. అన్ని పద్యములు "వాణి పలుకు మాట వాస్తవమ్ము" అను మకుటముతో అంతము అవుతాయి.
ఇందులోని కొన్ని పద్యాల పై సమీక్ష[మార్చు]
- సమాజ దర్పణం నుంచి ఆణిముత్యాల వంటి కొన్ని పద్యాల పై సమీక్ష ఇక్కడ ఉంచబడుతుంది
చిత్రమాలిక[మార్చు]
- శ్రీ, శ్రీమతి లక్కరాజు దంపతుల సన్మానం.jpg
శ్రీ లక్కరాజు వేంకట పూర్ణచంద్ర రావు, శ్రీమతి లక్కరాజు వాణి సరోజిని దంపతుల సన్మానం
మూలాలు[మార్చు]