సుశాంత సింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సుశాంత సింగ్
సుశాంత సింగ్
జననం (1973-03-17) 1973 మార్చి 17 (వయసు 51)
బౌసెన్‌మోరా, ఒడిషా, భారతదేశం
జాతీయతభారతీయుడు
వృత్తిరాజకీయ నాయకుడు

సుశాంత సింగ్ ఒడిశా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన భట్లీ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి నవీన్ పట్నాయక్ మంత్రివర్గంలో గ్రామీణాభివృద్ధి, కార్మిక & ఉద్యోగుల, రాష్ట్ర ఇన్సూరెన్స్ శాఖల మంత్రిగా భాద్యతలు నిర్వహించాడు.[1]

రాజకీయ జీవితం[మార్చు]

సుశాంత సింగ్ భట్లీ నియోజకవర్గం నుండి 2009లో తొలిసారి బిజూ జనతా దళ్ పార్టీ తరపున పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2014లో రెండోసారి, 2019లో మూడోసారి వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2] సుశాంత సింగ్ నవీన్ పట్నాయక్ మంత్రివర్గంలో 29 మే 2019 న గ్రామీణాభివృద్ధి, కార్మిక & ఉద్యోగుల, రాష్ట్ర ఇన్సూరెన్స్ శాఖల మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.

మూలాలు[మార్చు]

  1. The Hindu (29 May 2019). "List of Ministers and their portfolios in Naveen Patnaik's Cabinet" (in Indian English). Archived from the original on 6 July 2022. Retrieved 6 July 2022.
  2. "Susanta Singh scores a hat-trick in Bhatli". 24 May 2019. Archived from the original on 24 October 2022. Retrieved 24 October 2022.