హుస్సేన్ సాగర్ థర్మల్ పవర్ స్టేషన్
Jump to navigation
Jump to search
హుస్సేన్ సాగర్ థర్మల్ పవర్ స్టేషను | |
---|---|
దేశం | భారతదేశం |
ఎక్కడ ఉందీ? | హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం |
స్థితి | కూల్చివేయబడింది |
మొదలయిన తేదీ | 1920 |
హుస్సేన్ సాగర్ థర్మల్ పవర్ స్టేషను హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ ఒడ్డున ఉండిన ఒక చారిత్రక థర్మల్ విద్యుత్ కేంద్రం.
చరిత్ర[మార్చు]
హుస్సేన్ సాగర్ థర్మల్ పవర్ స్టేషనును ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సమయంలో 1920 లో నిర్మించారు.
ప్లాంట్[మార్చు]
హుస్సేన్ సాగర్ థర్మల్ పవర్ స్టేషను దక్షిణ భారతదేశ మొత్తంలో మొదటి థర్మల్ పవర్ ప్లాంట్, అప్పటి హైదరాబాద్ రాష్ట్ర విద్యుత్ శాఖ యొక్క భాగంగా ఉండేది.
ప్రదేశం[మార్చు]
హుస్సేన్ సాగర్ థర్మల్ పవర్ స్టేషను హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ ఒడ్డున ఉండేది, నేడు అదే ప్రదేశంలో ప్రసాద్ ఐమాక్స్, ఎన్టీఆర్ గార్డెన్స్ ఉన్నాయి.