వీరశైవ మతం: కూర్పుల మధ్య తేడాలు
దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 7: | పంక్తి 7: | ||
3. అన్యమత ద్వేషం |
3. అన్యమత ద్వేషం |
||
అను మూడు ప్రధాన సూత్రాలపై ప్రారంభమైన వీరశైవ మతోద్యమం 11వ శతాబ్దంలో కన్నడ, ఆంధ్ర దేశాలలో గొప్ప సంచలనం కలిగించింది. కఉల భేదాలను నిరసించుట మినహా, ఈ మతంలోని మిగతా మత సూత్రాలన్నీ మూఢ నమ్మకాలపై ఆధారపది ఉన్నవి. |
అను మూడు ప్రధాన సూత్రాలపై ప్రారంభమైన వీరశైవ మతోద్యమం 11వ శతాబ్దంలో కన్నడ, ఆంధ్ర దేశాలలో గొప్ప సంచలనం కలిగించింది. కఉల భేదాలను నిరసించుట మినహా, ఈ మతంలోని మిగతా మత సూత్రాలన్నీ మూఢ నమ్మకాలపై ఆధారపది ఉన్నవి. |
||
== మత |
== మత ప్రచారం == |
||
నాటి వైదిక మతం కంటే ఒక అడుగు వెనకకు వేసి, కేవలం మూఢ భక్తి ప్రధానమైన మత ప్రచారానికి పూనుకుంది. కనుకనే, ఈ ఉద్యమం రెండు వందల సంవత్సరాలలో నశించింది. కులభేదాలను రూపుమాపటానికి పూనుకున్న జంగములు తామొక కులమ ఐనారు. కన్నడ దేశంలో లింగాయుతులను పేరుతోను, ఆంధ్రదేశంలో జంగాలు అను పేరుతో |
06:16, 20 జనవరి 2014 నాటి కూర్పు
ఉపోద్ఘాతం
శైవమతం భారత దేశంలో అత్యంత ప్రాచీన కాలం నుండి ఉంది. మొదటి నుండి ప్రజాసామమాన్యం ఎక్కువగా ఈ మతాన్ని ప్రాచీన కాలం నుండి అవలంబిస్తూ వచ్చారు. భూస్వామ్య రాచరిక యుగంలో నానా బాధలు పడుతూ, తమ కష్టాలకి మూల కారణం గమనించని అమాయక ప్రజల క్రోధావేశాలు, ఆగ్రహం, మతకల్లోలాల రూపంలో అనేక సార్లు చరిత్రలో ప్రత్యక్షమౌతూ వచ్చాయి.
మత సిద్ధాంతాలు:
1. శివుని పట్ల మూఢ విశ్వాసం 2. కులాచారాల నిరసన 3. అన్యమత ద్వేషం అను మూడు ప్రధాన సూత్రాలపై ప్రారంభమైన వీరశైవ మతోద్యమం 11వ శతాబ్దంలో కన్నడ, ఆంధ్ర దేశాలలో గొప్ప సంచలనం కలిగించింది. కఉల భేదాలను నిరసించుట మినహా, ఈ మతంలోని మిగతా మత సూత్రాలన్నీ మూఢ నమ్మకాలపై ఆధారపది ఉన్నవి.
మత ప్రచారం
నాటి వైదిక మతం కంటే ఒక అడుగు వెనకకు వేసి, కేవలం మూఢ భక్తి ప్రధానమైన మత ప్రచారానికి పూనుకుంది. కనుకనే, ఈ ఉద్యమం రెండు వందల సంవత్సరాలలో నశించింది. కులభేదాలను రూపుమాపటానికి పూనుకున్న జంగములు తామొక కులమ ఐనారు. కన్నడ దేశంలో లింగాయుతులను పేరుతోను, ఆంధ్రదేశంలో జంగాలు అను పేరుతో