శుకుడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Bot: Migrating 5 interwiki links, now provided by Wikidata on d:q2657428 (translate me)
శుకుడు
పంక్తి 2: పంక్తి 2:
[[File:The sage Vyasa with disciples observes his son Sukya approaching them like a ball of fire.jpg|thumb|ఆకాశమార్గమున నిప్పు వలె వస్తున్న శుకుని చూస్తున్న వ్యాసాదులు]]
[[File:The sage Vyasa with disciples observes his son Sukya approaching them like a ball of fire.jpg|thumb|ఆకాశమార్గమున నిప్పు వలె వస్తున్న శుకుని చూస్తున్న వ్యాసాదులు]]
'''శుకుడు''' [[వ్యాసుడు|వేద వ్యాసుని]] కుమారుడు. ఈ మహర్షి తన జీవితమంతయు సంచారియై ప్రతి గృహమునందు ఆవు పాలు పితికినంత సమయము మాత్రమే గడుపుచుండెడివాడు. కాని [[పరీక్షిత్తు|పరీక్షిత్త]] మహరాజు అంత్యకాలమునందు అతని ఇంటిలో ఏడు దినములు గడిపి అతనికి శ్రీ మద్భాగవతము మొదలగు పురాణములు వినిపంచెను.
'''శుకుడు''' [[వ్యాసుడు|వేద వ్యాసుని]] కుమారుడు. ఈ మహర్షి తన జీవితమంతయు సంచారియై ప్రతి గృహమునందు ఆవు పాలు పితికినంత సమయము మాత్రమే గడుపుచుండెడివాడు. కాని [[పరీక్షిత్తు|పరీక్షిత్త]] మహరాజు అంత్యకాలమునందు అతని ఇంటిలో ఏడు దినములు గడిపి అతనికి శ్రీ మద్భాగవతము మొదలగు పురాణములు వినిపంచెను.



వ్యాస మహర్షి శివుని గురించి తపస్సు చేసి పరమశివుడు ప్రత్యక్షంకాగా సుపుత్రుని ప్రసాదించమని ప్రార్థంచగా నీకు సుపుత్రుడు జన్మించగలడని పరమేశ్వరుడు పలికి అదృశ్యుడయ్యాడు.
ఒకనాడు వ్యాసుడు అరణి మథించుచుండగా ఘృతాచి కనుపించింది.ఆమెను చూడగానే వ్యాసుడు కమవశుడై వీర్యస్థలనం చేసికొన్నాడు.ఘృతాచి తన్ను బుషి శపించునేమోయని
చిలుక రూపం దాల్చి పొంచి యున్నది.అంత వ్యాస మహర్షి వీర్యం నుండి శుకుడు జన్మించాడు.పార్వతీ సహితుడై పరమశివుడు వచ్చి ఈ బాలునకు ఉపనయనం చేశాడు దేవేంద్రుడు కమండలం
యిచ్చాడు.దేవతలు దివ్యవస్త్రం ప్రసాదించారు.తండ్రి అనుమతి తీసికొని శుకుడు బృహస్పతిని గురువు చేసికొని ధర్మశాస్త్రము,రాజనీతి నేర్చుకొన్నాడు.విద్య పూర్తి అయిన పిమ్మట
శుకుడు తన తండ్రి యగు వ్యాసుని ఆశ్రమమునకు తిరిగి వచ్చాడు.వచ్చిన శుకుని కౌగలించుకుని గౌరవించాడు.మునిబాలకులతో శుకుడు ఆట పాటలతో కాలం వెల్లబుచ్చుతున్నాడు.
అది గ్రహించి తండ్రి కుమారుని దగ్గరకు పిలిచి నాయనా నీవు జనకుని వద్దకు వెళ్ళి మోక్షమార్గం తెలిసికొని రమ్మని పంపాడు.
శుకుడు తిన్నగా మిథిలానగరం చేరి తన రాకను జనకునకు తెలియజేయండని ద్వారపాలకులను లోపలికి పంపాడు.వార్త తెలియగనే సపరివారంగా ఎదురేగి జనకరాజు శుకుని లోనికి ఆహ్వానించాడు.
కాంచన సింహాసనం చూపాడు.కుసుమములచే అతని పూజించాడు.శుకుని రాకకు కారణం అడుగగా,శుకుడు జనక మహారాజ మా తండ్రి గారి ఆదేశానుసారం మీ వద్ద మోక్షమార్గం
తెలిసికొనగొరి వచ్చాను.అని మౌనం వహించాడు.జనకుడు శుకునకు అనేక విషయాలు తెలియజేశాడు.అంత శుకుడు పరమశాంతుడై జనకుని వద్ద సెలవు తీసికొని తిన్నగా తండ్రి గారి వద్దకు వచ్చాడు.
శుకుడు వ్యాసుని వద్దనే వుండి కాలక్షేపం చేస్తున్నాడు.
శుకునకు వ్యాసమహర్షి సృష్టి రహస్యములను తెలిపాడు.ఎన్నో పరమ రహస్య విషయాలు తెలియజేశాడు.అంత శుకుడు అవధూతయై తండ్రి ఆజ్ఞగొని ఎచ్చలను ఉండక భూభాగమంత సంచరించసాగాడు.
ఆ సంచారంలో అతడు పరీక్షన్నరేంద్రుని వద్దకు రాగా ఆ రాజు శుకుని పూజించి ఏడు దినములలో ముక్తి లభించునట్లు చేయని అర్ధించాడు.అంత శుకుడు తండ్రి గారిచే వ్రాయబడిన భాగవత కథను ఏడు
రోజులు వినిపించి ఈ రాజును మోక్షమార్గుని చేశాడు.భాగవత కథా శ్రవణంలో పరీక్షిత్తు ముక్తినందాడు.శుకుడు సంచారం పూర్తిచేసికొని తిరిగి తండ్రి గారి ఆశ్రమమునకు చేరి
ఆయన వద్దనే సుమంత మొదలైన వ్యాస శిష్యులతో గూడి వేదాధ్యయనం చేయసాగాడు.
ఇట్లుండ ఒకనాడు నారద మహర్షి వ్యాసాశ్రమమునకు రాగా శుకమహర్షి ఆ నారద మహర్షికి సుఖాసనం చూపి మహర్షి ఈ లోకమున పుట్టిన వానికి హితమేదియో తెలియజేమండని అడిగాడు.నారదుడు వివరించి చెప్పగా శుకుడు యోగియైనాడు.
శుకుని చూచి అప్సరలు సిగ్గువిడిచి వలువలు విడిచి నగ్నంగా ఉండిపోయేవారు.అందుకు శుకుని యోగి ధర్మమే కారణము.కాని వ్యాసవహర్షి చూచి వారు వలువలు ధరించేవారు
శుకుడు ఆసక్తత గలవాడనియూ తాను సక్తత గలవాడని వ్యాసుడు కుమారుని గొప్పదనమునకు ఆనందించే వాడు.పుత్రుడు మహాన్నతకు సంతోషపడేవాడు.శుకుని పోలిన తత్త్వజ్ఞుడు యోగీశ్వరుడు మూడు
లోకాల లోన లేడు.ఇది త్రికాలబాధ్యమానమైన సత్యం. పరమశివుని వరప్రసాదంతో జన్మించిన శుకుడు పరమచయోగీశ్వరుడు.
శుకుని రూప సౌందర్యానికి ముగ్ధురాలై రంభ తనను అనుభవించి తృప్తిపరచమంది.శుకుడు తుచ్ఛ సుఖములు ఆశించనని ఆమెను నిరాకరించాడు.ఈ విషయం శుకరంభా సంవాద రూపమున
లోకమందు ప్రసిద్ధి చెందింది.వ్యాస మహర్షి కుమారుడు,యోగి ,జ్ఞాని,అయిన శుకమహర్షి చరిత్ర ఎల్లరకు పఠన యోగ్యమైనది.



[[వర్గం:ప్రాచీన ఋషులు]]
[[వర్గం:ప్రాచీన ఋషులు]]

06:51, 24 జనవరి 2014 నాటి కూర్పు

ఆకాశమార్గమున నిప్పు వలె వస్తున్న శుకుని చూస్తున్న వ్యాసాదులు

శుకుడు వేద వ్యాసుని కుమారుడు. ఈ మహర్షి తన జీవితమంతయు సంచారియై ప్రతి గృహమునందు ఆవు పాలు పితికినంత సమయము మాత్రమే గడుపుచుండెడివాడు. కాని పరీక్షిత్త మహరాజు అంత్యకాలమునందు అతని ఇంటిలో ఏడు దినములు గడిపి అతనికి శ్రీ మద్భాగవతము మొదలగు పురాణములు వినిపంచెను.


వ్యాస మహర్షి శివుని గురించి తపస్సు చేసి పరమశివుడు ప్రత్యక్షంకాగా సుపుత్రుని ప్రసాదించమని ప్రార్థంచగా నీకు సుపుత్రుడు జన్మించగలడని పరమేశ్వరుడు పలికి అదృశ్యుడయ్యాడు. ఒకనాడు వ్యాసుడు అరణి మథించుచుండగా ఘృతాచి కనుపించింది.ఆమెను చూడగానే వ్యాసుడు కమవశుడై వీర్యస్థలనం చేసికొన్నాడు.ఘృతాచి తన్ను బుషి శపించునేమోయని చిలుక రూపం దాల్చి పొంచి యున్నది.అంత వ్యాస మహర్షి వీర్యం నుండి శుకుడు జన్మించాడు.పార్వతీ సహితుడై పరమశివుడు వచ్చి ఈ బాలునకు ఉపనయనం చేశాడు దేవేంద్రుడు కమండలం యిచ్చాడు.దేవతలు దివ్యవస్త్రం ప్రసాదించారు.తండ్రి అనుమతి తీసికొని శుకుడు బృహస్పతిని గురువు చేసికొని ధర్మశాస్త్రము,రాజనీతి నేర్చుకొన్నాడు.విద్య పూర్తి అయిన పిమ్మట శుకుడు తన తండ్రి యగు వ్యాసుని ఆశ్రమమునకు తిరిగి వచ్చాడు.వచ్చిన శుకుని కౌగలించుకుని గౌరవించాడు.మునిబాలకులతో శుకుడు ఆట పాటలతో కాలం వెల్లబుచ్చుతున్నాడు. అది గ్రహించి తండ్రి కుమారుని దగ్గరకు పిలిచి నాయనా నీవు జనకుని వద్దకు వెళ్ళి మోక్షమార్గం తెలిసికొని రమ్మని పంపాడు. శుకుడు తిన్నగా మిథిలానగరం చేరి తన రాకను జనకునకు తెలియజేయండని ద్వారపాలకులను లోపలికి పంపాడు.వార్త తెలియగనే సపరివారంగా ఎదురేగి జనకరాజు శుకుని లోనికి ఆహ్వానించాడు. కాంచన సింహాసనం చూపాడు.కుసుమములచే అతని పూజించాడు.శుకుని రాకకు కారణం అడుగగా,శుకుడు జనక మహారాజ మా తండ్రి గారి ఆదేశానుసారం మీ వద్ద మోక్షమార్గం తెలిసికొనగొరి వచ్చాను.అని మౌనం వహించాడు.జనకుడు శుకునకు అనేక విషయాలు తెలియజేశాడు.అంత శుకుడు పరమశాంతుడై జనకుని వద్ద సెలవు తీసికొని తిన్నగా తండ్రి గారి వద్దకు వచ్చాడు. శుకుడు వ్యాసుని వద్దనే వుండి కాలక్షేపం చేస్తున్నాడు. శుకునకు వ్యాసమహర్షి సృష్టి రహస్యములను తెలిపాడు.ఎన్నో పరమ రహస్య విషయాలు తెలియజేశాడు.అంత శుకుడు అవధూతయై తండ్రి ఆజ్ఞగొని ఎచ్చలను ఉండక భూభాగమంత సంచరించసాగాడు. ఆ సంచారంలో అతడు పరీక్షన్నరేంద్రుని వద్దకు రాగా ఆ రాజు శుకుని పూజించి ఏడు దినములలో ముక్తి లభించునట్లు చేయని అర్ధించాడు.అంత శుకుడు తండ్రి గారిచే వ్రాయబడిన భాగవత కథను ఏడు రోజులు వినిపించి ఈ రాజును మోక్షమార్గుని చేశాడు.భాగవత కథా శ్రవణంలో పరీక్షిత్తు ముక్తినందాడు.శుకుడు సంచారం పూర్తిచేసికొని తిరిగి తండ్రి గారి ఆశ్రమమునకు చేరి ఆయన వద్దనే సుమంత మొదలైన వ్యాస శిష్యులతో గూడి వేదాధ్యయనం చేయసాగాడు. ఇట్లుండ ఒకనాడు నారద మహర్షి వ్యాసాశ్రమమునకు రాగా శుకమహర్షి ఆ నారద మహర్షికి సుఖాసనం చూపి మహర్షి ఈ లోకమున పుట్టిన వానికి హితమేదియో తెలియజేమండని అడిగాడు.నారదుడు వివరించి చెప్పగా శుకుడు యోగియైనాడు. శుకుని చూచి అప్సరలు సిగ్గువిడిచి వలువలు విడిచి నగ్నంగా ఉండిపోయేవారు.అందుకు శుకుని యోగి ధర్మమే కారణము.కాని వ్యాసవహర్షి చూచి వారు వలువలు ధరించేవారు శుకుడు ఆసక్తత గలవాడనియూ తాను సక్తత గలవాడని వ్యాసుడు కుమారుని గొప్పదనమునకు ఆనందించే వాడు.పుత్రుడు మహాన్నతకు సంతోషపడేవాడు.శుకుని పోలిన తత్త్వజ్ఞుడు యోగీశ్వరుడు మూడు లోకాల లోన లేడు.ఇది త్రికాలబాధ్యమానమైన సత్యం. పరమశివుని వరప్రసాదంతో జన్మించిన శుకుడు పరమచయోగీశ్వరుడు. శుకుని రూప సౌందర్యానికి ముగ్ధురాలై రంభ తనను అనుభవించి తృప్తిపరచమంది.శుకుడు తుచ్ఛ సుఖములు ఆశించనని ఆమెను నిరాకరించాడు.ఈ విషయం శుకరంభా సంవాద రూపమున లోకమందు ప్రసిద్ధి చెందింది.వ్యాస మహర్షి కుమారుడు,యోగి ,జ్ఞాని,అయిన శుకమహర్షి చరిత్ర ఎల్లరకు పఠన యోగ్యమైనది.

"https://te.wikipedia.org/w/index.php?title=శుకుడు&oldid=1005779" నుండి వెలికితీశారు