ఎం.టి.వాసుదేవన్ నాయర్: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి వర్గం:1912 జననాలు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
|||
పంక్తి 7: | పంక్తి 7: | ||
[[వర్గం:జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలు]] |
[[వర్గం:జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలు]] |
||
[[వర్గం:కేరళ రాష్ట్ర ప్రముఖులు]] |
[[వర్గం:కేరళ రాష్ట్ర ప్రముఖులు]] |
||
[[వర్గం:1912 జననాలు]] |
12:15, 21 ఫిబ్రవరి 2014 నాటి కూర్పు
ఎం.టి.వాసుదేవన్ నాయర్ ప్రముఖ మలయాళ రచయిత. ఆయన ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ్ పురస్కారాన్ని పొందడం ద్వారా భారతీయ సాహిత్యరంగంలో ప్రాచుర్యం పొందారు.
వ్యక్తిగత జీవితం
వాసుదేవ నాయర్ కేరళ రాష్ట్రానికి చెందిన కుట్టనాడు ప్రాంతంలోని అలెప్పీ జిల్లాకు చెందిన తకళి గ్రామంలో 17 ఏప్రిల్ 1912లో జన్మించారు. చిన్నతనం నుంచే సాహిత్యం పట్ల ఆసక్తి పెంచుకున్న తకళి తాను పాఠశాల విద్యార్థిగా ఉండగానే కథలు రచించడం ప్రారంభించారు. 1999 ఏప్రిల్ 10న మరణించారు.