బలభద్రపాత్రుని రమణి: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
చి వర్గం:తెలుగు రచయిత్రులు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
||
పంక్తి 49: | పంక్తి 49: | ||
[[వర్గం:తెలుగు నవలా రచయితలు]] |
[[వర్గం:తెలుగు నవలా రచయితలు]] |
||
[[వర్గం:నంది ఉత్తమ కథా రచయితలు]] |
[[వర్గం:నంది ఉత్తమ కథా రచయితలు]] |
||
[[వర్గం:తెలుగు రచయిత్రులు]] |
15:24, 5 మార్చి 2014 నాటి కూర్పు
బలభద్రపాత్రుని రమణి | |
---|---|
జననం | బలభద్రపాత్రుని రమణి |
నివాస ప్రాంతం | హైదరాబాద్,ఆంధ్రప్రదేశ్, ఇండియా |
ఇతర పేర్లు | రమణి |
వృత్తి | గృహిణి రచయిత సినిమా, టి.వి రచయిత్రి |
మతం | హిందూ |
బలభద్రపాత్రుని రమణి ఆంధ్రప్రదేశ్ కు చెందిన కొత్త తరం రచయిత్రి మరియు చలనచిత్ర రచయిత్రి. రమణి గారు దాదాపు 20 పైన నవలలు రాశారు. వాటిలో కొన్ని సినిమాలగా కూడా వచ్చినాయి.
కుటుంబం
రమణి గారికి ఇద్దరు కొడుకులు.
రచనా శైలికి ఉదాహరణలు
రచనలు ఎక్కువగా మానవ సంబంధాలపై వుంటాయి.
నవలలు
- లీడర్ (నవల)
- మొగుడె రెండో ప్రియుడు
- స్వర్గంలో ఖైదీలు
- రేపల్లె లో రాధ
- ఎవరే అతగాడు
- ప్రేమించాక ఏమయ్యిన్దంటే
- మధుమాసం
- ఆలింగనం
- అవునన్నా కాదన్నా
- నీకు నాకు మధ్య
- అందరి బంధువయ్యా
- అనూహ్య
- ఖజురహో (నవల)
- ఏదీ నిన్నటి స్వప్నం