సాక్షి (దినపత్రిక): కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Arjunaraoc (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
Arjunaraoc (చర్చ | రచనలు) చి వర్గం:ప్రస్తుత పత్రికలు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
||
పంక్తి 37: | పంక్తి 37: | ||
[[వర్గం:తెలుగు అంతర్జాలము]] |
[[వర్గం:తెలుగు అంతర్జాలము]] |
||
[[వర్గం:దినపత్రికలు]] |
[[వర్గం:దినపత్రికలు]] |
||
[[వర్గం:ప్రస్తుత పత్రికలు]] |
05:09, 18 మార్చి 2014 నాటి కూర్పు
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
రకం | ప్రతిదినం |
---|---|
రూపం తీరు | బ్రాడ్షీట్ |
యాజమాన్యం | జగతి పబ్లికేషన్స్ లిమిటెడ్, |
ప్రచురణకర్త | జగతి పబ్లికేషన్స్ లిమిటెడ్, |
సంపాదకులు | వై.యస్.జగన్ |
స్థాపించినది | 2008-03-24 హైదరాబాదు, |
కేంద్రం | హైదరాబాద్,ఆంధ్రప్రదేశ్ |
జాలస్థలి | http://www.sakshi.com |
సాక్షి తెలుగు దిన పత్రిక మార్చి 24, 2008న 23 ఎడిషనులు గా ప్రారంబించబడినది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖర్ రెడ్డి కుమారుడు వై.యస్.జగన్ ప్రధాన సంపాదకుడు. అమెరికాకు చెందిన మారియో గార్సియా ఈ పత్రిక రూపకల్పన చేసాడు. జగతి పబ్లికేషన్స్ లో భాగంగా ఈ పత్రిక పనిచేస్తుంది. తెలుగు దినపత్రికారంగంలో మొదటిసారిగా అన్ని పేజీలూ రంగులలో ముద్రణ చేయబడుతోంది. ఇతర దినపత్రికల ప్రాంతీయ ఎడిషన్లు చిన్న సైజులో వస్తుంటే, దీనిలో పెద్ద సైజులో వెలువడుతున్నది. ఆదివారం అనుబంధం ఫన్డే పేరుతో విడుదల అవుతూ కథలు, సీరియళ్లు, హాస్య శీర్షికలు ఉంటాయి.
ముఖ్యమంత్రి కుమారుడిగా అధికార బలంతో, అవినీతి సొమ్ముతో స్థాపించిన సంస్థగా ప్రతిపక్ష పార్తీలే గాక, స్వంత కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఆరోపించడం ఒక ప్రత్యేకత [1].
మూలాలు
- ↑ "సాక్షి పేపర్, చానళ్లది అవినీతి పుట్టుక". ఆంధ్రప్రభ. 2010-11-22. Retrieved 2014-03-17.