చిలుకూరి వీరభద్రరావు: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
[[File:Chilukuri Veerabhadrarao.png|thumb|చిలుకురి వీరభద్రరావు(1872-1939)]] |
[[File:Chilukuri Veerabhadrarao.png|thumb|చిలుకురి వీరభద్రరావు(1872-1939)]] |
||
చిలుకూరి వీరభద్రరావు |
చిలుకూరి వీరభద్రరావు పత్రికా సంపాదకుడిగా జీవితాన్ని ప్రారంభించి,ఆంధ్రుల చరిత్ర రచనకు జీవితాన్ని అంకితం చెసిన ఇతిహాసకుడు. ఈయన [[పశ్చిమ గోదావరి జిల్లా]] లోని [[రేలంగి_(ఇరగవరం_మండలం)|రేలంగి]] గ్రామంలో 1872 లోఒక పేద కుటుంబంలో జన్మించారు. దేశోపకారి, ఆంధ్ర దేశాభిమాని, విభుదరంజని, ఆంధ్రకేసరి, సత్యవాది లాంటి పలు పత్రికలకు పనిచేశారు. 1909-1912మధ్యకాలంలో చెన్నయ్ లో వుండి ఐదు సంపుటాల [[ఆంధ్రుల చరిత్రము|ఆంధ్రుల చరిత్ర]] రచించారు. ఆంధ్ర మహాసభ ఆయనకు చరిత్రచతురానన అనే బిరుదముతో గౌరవించింది. ఆంధ్రుల చరిత్ర పరిశోధక రచన కావడంతో విమర్శలకు గురిఅయింది. దీనికి విమర్శగా పుస్తకాలు ప్రచురింపబడినవి.<ref>[http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/july12/vanmayacharitralo.html వాఙ్మయ చరిత్రలో వ్యాస ఘట్టాలు - 7 - రావిపాటి త్రిపురాంతకుని కృతులు : కొన్ని కొత్త వెలుగులు (రెండవ భాగం) పరిశోధన వ్యాసం : డా. ఏల్చూరి మురళీధరరావు, సుజనరంజని జులై 2012] </ref> దీనివలన న్యాయవివాదాలను ఎదుర్కోవలసివచ్చింది. <ref>[http://www.indiankanoon.org/doc/694946/?type=print Chilukuri Veerabhadra Rao vs Srupada Krishnamurthy Sastri on 3 November, 1939]</ref> ఆయన 1939 లో మరణించాడు. |
||
<ref>[http://www.vedah.net/manasanskriti/durgi.html#Veerabhadrarao_Chilukuri_1872-1939, |
<ref>[http://www.vedah.net/manasanskriti/durgi.html#Veerabhadrarao_Chilukuri_1872-1939, నా వాజ్మయ మిత్రులు - కామేశ్వరరావు టేకుమల్ల నుండి ] </ref> |
||
==రచనలు== |
==రచనలు== |
||
* రాజమహేంద్రపుర చరిత్రము |
* రాజమహేంద్రపుర చరిత్రము |
||
పంక్తి 14: | పంక్తి 14: | ||
*నవరసిక మనోల్లాసిని |
*నవరసిక మనోల్లాసిని |
||
*స్వయం సహాయము |
*స్వయం సహాయము |
||
*వరలక్ష్మీ |
*వరలక్ష్మీ విలాసము |
||
*హిందూ సంసారము |
*హిందూ సంసారము |
||
*హిందూ గృహము |
*హిందూ గృహము |
13:32, 5 జూన్ 2014 నాటి కూర్పు
చిలుకూరి వీరభద్రరావు పత్రికా సంపాదకుడిగా జీవితాన్ని ప్రారంభించి,ఆంధ్రుల చరిత్ర రచనకు జీవితాన్ని అంకితం చెసిన ఇతిహాసకుడు. ఈయన పశ్చిమ గోదావరి జిల్లా లోని రేలంగి గ్రామంలో 1872 లోఒక పేద కుటుంబంలో జన్మించారు. దేశోపకారి, ఆంధ్ర దేశాభిమాని, విభుదరంజని, ఆంధ్రకేసరి, సత్యవాది లాంటి పలు పత్రికలకు పనిచేశారు. 1909-1912మధ్యకాలంలో చెన్నయ్ లో వుండి ఐదు సంపుటాల ఆంధ్రుల చరిత్ర రచించారు. ఆంధ్ర మహాసభ ఆయనకు చరిత్రచతురానన అనే బిరుదముతో గౌరవించింది. ఆంధ్రుల చరిత్ర పరిశోధక రచన కావడంతో విమర్శలకు గురిఅయింది. దీనికి విమర్శగా పుస్తకాలు ప్రచురింపబడినవి.[1] దీనివలన న్యాయవివాదాలను ఎదుర్కోవలసివచ్చింది. [2] ఆయన 1939 లో మరణించాడు. [3]
రచనలు
- రాజమహేంద్రపుర చరిత్రము
- ఆంధ్రుల చరిత్రము
- జీర్ణకర్ణాట రాజ్యచరిత్రము
- తిక్కన సోమయాజి
- తిమ్మరుసు మంత్రి
- శ్రీనాథ కవి
- శివాజీ చరిత్ర
- కర్ణ సామ్రాజ్యము
- నవరసిక మనోల్లాసిని
- స్వయం సహాయము
- వరలక్ష్మీ విలాసము
- హిందూ సంసారము
- హిందూ గృహము
- హస్య తరంగిణి
- సుమిత్ర
- ఆళియరామరాయలు
- నాయకురాలి దర్పము
ఇవీ చూడండి
English Wikisource లో:
గురించి/చే రచింపబడిన మూల కృతులున్నాయి.
గురించి/చే రచింపబడిన మూల కృతులున్నాయి.