దిండి: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
Nrgullapalli (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 46: | పంక్తి 46: | ||
|area_total_km2 = |
|area_total_km2 = |
||
<!-- Population -----------------------> |
<!-- Population -----------------------> |
||
|population_as_of = |
|population_as_of = 2011 |
||
|population_footnotes = |
|population_footnotes = |
||
|population_note = |
|population_note = |
||
|population_total = |
|population_total = 9704 |
||
|population_density_km2 = |
|population_density_km2 = |
||
|population_blank1_title = పురుషులు |
|population_blank1_title = పురుషులు |
||
|population_blank1 = |
|population_blank1 = 5001 |
||
|population_blank2_title = స్త్రీలు |
|population_blank2_title = స్త్రీలు |
||
|population_blank2 = |
|population_blank2 = 4703 |
||
|population_blank3_title = గృహాల సంఖ్య |
|population_blank3_title = గృహాల సంఖ్య |
||
|population_blank3 = |
|population_blank3 = 2757 |
||
<!-- literacy -----------------------> |
<!-- literacy -----------------------> |
||
|literacy_as_of = 2011 |
|literacy_as_of = 2011 |
06:44, 9 జూన్ 2014 నాటి కూర్పు
దిండి | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
---|---|
జిల్లా | గుంటూరు జిల్లా |
మండలం | నిజాంపట్నం |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 9,704 |
- పురుషులు | 5,001 |
- స్త్రీలు | 4,703 |
- గృహాల సంఖ్య | 2,757 |
పిన్ కోడ్ | 522 262 |
ఎస్.టి.డి కోడ్ |
దిండి, గుంటూరు జిల్లా, నిజాంపట్నం మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 522 262. ఎస్.టి.డి.కోడ్ = 08648.
గ్రామంలోని దేవాలయాలు
- అడవులదీవిలో ప్రతి సంవత్సరం మాఘపౌర్ణమికి శ్రీ భ్రామరీ బాలత్రిపురసుందరీ సమేత మల్లికార్జునస్వామి తిరునాళ్ళు జరుగును. ఆ తిరునాళ్ళ తరువాత, మరుసటిరోజు ఇక్కడి దిండీ బీచిలో ప్రజలు సముద్రస్నానాలు చేయుదురు. అందుకు ప్రభుత్వంవారు ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసెదరు. ఈ సందర్భంగా ఇక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేకాలు ఆంజనేయస్వామి ఆలయంలో జరుగును. [3]
- దిండి పరిశావారిపాలెం బీచిలో నిర్మించిన, శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయంలో ప్రతి సంవత్సరం, హనుమజ్జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించెదరు. [4]
గ్రామ పంచాయతీ
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి యేమినేని సుజాత, సర్పంచిగా ఎన్నికైనారు. [2]
గణాంకాలు
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 9925.[1] ఇందులో పురుషుల సంఖ్య 5152,మహిళల సంఖ్య 4773,గ్రామంలో నివాసగ్రుహాలు 2645 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 2165 హెక్టారులు.
సమీప గ్రామాలు
- ఈ గ్రామానికి సమీపంలో తుమ్మల,కైతేపల్లి,మొల్లగుంట,ప్రజ్ఞం,సింగుపాలెం గ్రామాలు ఉన్నాయి.
మూలాలు
- ↑ http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17
[2] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2013,జులై-25; 3వ పేజీ. [3] ఈనాడు, గుంటూరు రూరల్/రేపల్లె; 2014,ఫిబ్రవరి-14; 2వ పేజీ. [4] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2014,మే-22; 2వ పేజీ.