శిరిగిరిపాడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Wikipedia python library
పంక్తి 70: పంక్తి 70:
|timezone_DST =
|timezone_DST =
|utc_offset_DST =
|utc_offset_DST =
| latd =
| latd =
| latm =
| latm =
| lats =
| latNS = N
| lats =
| longd =
| longm =
| latNS = N
| longs =
| longd =
| longEW = E
| longm =
| longs =
| longEW = E
|elevation_footnotes = <!-- for references: use<ref> </ref> tags -->
|elevation_footnotes = <!-- for references: use<ref> </ref> tags -->
|elevation_m =
|elevation_m =
పంక్తి 91: పంక్తి 91:
|footnotes =
|footnotes =
}}
}}
'''శిరిగిరిపాడు''', [[గుంటూరు]] జిల్లా, [[వెల్దుర్తి(గుంటూరు)|వెల్దుర్తి]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 522 613., ఎస్.టి.డి.కోడ్ = 08642.
'''శిరిగిరిపాడు''', [[గుంటూరు]] జిల్లా, [[వెల్దుర్తి(గుంటూరు)|వెల్దుర్తి]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 522 613., ఎస్.టి.డి.కోడ్ = 08642.
* ఈ గ్రామం జిల్లాకు సరిహద్దు గ్రామం.
* ఈ గ్రామం జిల్లాకు సరిహద్దు గ్రామం.


==గ్రామంలోని దేవాలయాలు==
==గ్రామంలోని దేవాలయాలు==
#శ్రీ వీరాంజనేయస్వామి దేవాలయం:- ఈ ఆలయంలో 2014,మార్చ్-20, గురువారం నాడు, వినాయకుని విగ్రహం ప్రతిష్ఠించారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం హనుమజ్జయంతికి (మే నెలలో) స్వామివారి ఉత్సవాలు వైభవంగా నిర్వహించెదరు. ఈ సందర్భంగా ఆలయం హనుమనామస్మరణతో మారుమ్రోగుతుంది. భక్తులు పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటారు. స్వామివారి రథోత్సవం కన్నులపండువాగా సాగుతుంది. [5] & [6]
#శ్రీ వీరాంజనేయస్వామి దేవాలయం:- ఈ ఆలయంలో 2014,మార్చ్-20, గురువారం నాడు, వినాయకుని విగ్రహం ప్రతిష్ఠించారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం హనుమజ్జయంతికి (మే నెలలో) స్వామివారి ఉత్సవాలు వైభవంగా నిర్వహించెదరు. ఈ సందర్భంగా ఆలయం హనుమనామస్మరణతో మారుమ్రోగుతుంది. భక్తులు పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటారు. స్వామివారి రథోత్సవం కన్నులపండువాగా సాగుతుంది. [5] & [6]
#వీరాస్వామి గుడి:- ఇక్కడ 2014,మార్చ్-20, గురువారం నాడు, వీరాస్వామి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. అర్చకులు ప్రత్యేక పూజలుచేశారు. [5]
#వీరాస్వామి గుడి:- ఇక్కడ 2014,మార్చ్-20, గురువారం నాడు, వీరాస్వామి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. అర్చకులు ప్రత్యేక పూజలుచేశారు. [5]


==గ్రామ పంచాయతీ==
==గ్రామ పంచాయతీ==
2013 ఆగష్టు-8న, ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ చినఏసయ్య, 779 ఓట్ల మెజారిటీతో, సర్పంచిగా ఎన్నికైనారు. [3]
2013 ఆగష్టు-8న, ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ చినఏసయ్య, 779 ఓట్ల మెజారిటీతో, సర్పంచిగా ఎన్నికైనారు. [3]
==గ్రామంలోని విశేషాలు==
==గ్రామంలోని విశేషాలు==
ఈ గ్రామానికి చెందిన పేద కుటుంబానికి చెందిన దేవిశెట్టి నరసింహారావు అను 9వ తరగతి విద్యార్ధి, పరుగు పందేలలో రాణించుచూ గ్రామానికి పేరుతెచ్చున్నాడు. [4]
ఈ గ్రామానికి చెందిన పేద కుటుంబానికి చెందిన దేవిశెట్టి నరసింహారావు అను 9వ తరగతి విద్యార్ధి, పరుగు పందేలలో రాణించుచూ గ్రామానికి పేరుతెచ్చున్నాడు. [4]


==గణాంకాలు==
==గణాంకాలు==
* 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం
* 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం
*జనాభా 8055
*జనాభా 8055
*పురుషులు 4041
*పురుషులు 4041
*మహిళలు 4014
*మహిళలు 4014
*నివాసగ్రుహాలు 1764
*నివాసగ్రుహాలు 1764
*విస్తీర్ణం 8229 హెక్టారులు
*విస్తీర్ణం 8229 హెక్టారులు
*ప్రాంతీయబాష తెలుగు
*ప్రాంతీయబాష తెలుగు
===సమీప గ్రామాలు===
===సమీప గ్రామాలు===
*వెల్దుర్తి 5 కి.మీ
*వెల్దుర్తి 5 కి.మీ
*గుండ్లపాడు 6 కి.మీ
*గుండ్లపాడు 6 కి.మీ
*కండ్లకుంట 11 కి.మీ
*కండ్లకుంట 11 కి.మీ
*మందడి 14 కి.మీ
*మందడి 14 కి.మీ
===సమీప మండలాలు===
===సమీప మండలాలు===
*ఉత్తరాన మాచెర్ల మండలం
*ఉత్తరాన మాచెర్ల మండలం
*దక్షణాన పుల్లలచెరువు మండలం
*దక్షణాన పుల్లలచెరువు మండలం
*తూర్పున దుర్గి మండలం
*తూర్పున దుర్గి మండలం
*దక్షణాన యర్రగొండపాలెం మండలం
*దక్షణాన యర్రగొండపాలెం మండలం


==వెలుపలి లింకులు==
==వెలుపలి లింకులు==

23:46, 12 జూన్ 2014 నాటి కూర్పు

శిరిగిరిపాడు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు జిల్లా
మండలం వెల్దుర్తి
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 9,579
 - పురుషులు 4,041
 - స్త్రీలు 4,014
 - గృహాల సంఖ్య 1,764
పిన్ కోడ్ 522613
ఎస్.టి.డి కోడ్

శిరిగిరిపాడు, గుంటూరు జిల్లా, వెల్దుర్తి మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 522 613., ఎస్.టి.డి.కోడ్ = 08642.

  • ఈ గ్రామం జిల్లాకు సరిహద్దు గ్రామం.

గ్రామంలోని దేవాలయాలు

  1. శ్రీ వీరాంజనేయస్వామి దేవాలయం:- ఈ ఆలయంలో 2014,మార్చ్-20, గురువారం నాడు, వినాయకుని విగ్రహం ప్రతిష్ఠించారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం హనుమజ్జయంతికి (మే నెలలో) స్వామివారి ఉత్సవాలు వైభవంగా నిర్వహించెదరు. ఈ సందర్భంగా ఆలయం హనుమనామస్మరణతో మారుమ్రోగుతుంది. భక్తులు పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటారు. స్వామివారి రథోత్సవం కన్నులపండువాగా సాగుతుంది. [5] & [6]
  2. వీరాస్వామి గుడి:- ఇక్కడ 2014,మార్చ్-20, గురువారం నాడు, వీరాస్వామి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. అర్చకులు ప్రత్యేక పూజలుచేశారు. [5]

గ్రామ పంచాయతీ

2013 ఆగష్టు-8న, ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ చినఏసయ్య, 779 ఓట్ల మెజారిటీతో, సర్పంచిగా ఎన్నికైనారు. [3]

గ్రామంలోని విశేషాలు

ఈ గ్రామానికి చెందిన పేద కుటుంబానికి చెందిన దేవిశెట్టి నరసింహారావు అను 9వ తరగతి విద్యార్ధి, పరుగు పందేలలో రాణించుచూ గ్రామానికి పేరుతెచ్చున్నాడు. [4]


గణాంకాలు

  • 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం
  • జనాభా 8055
  • పురుషులు 4041
  • మహిళలు 4014
  • నివాసగ్రుహాలు 1764
  • విస్తీర్ణం 8229 హెక్టారులు
  • ప్రాంతీయబాష తెలుగు

సమీప గ్రామాలు

  • వెల్దుర్తి 5 కి.మీ
  • గుండ్లపాడు 6 కి.మీ
  • కండ్లకుంట 11 కి.మీ
  • మందడి 14 కి.మీ

సమీప మండలాలు

  • ఉత్తరాన మాచెర్ల మండలం
  • దక్షణాన పుల్లలచెరువు మండలం
  • తూర్పున దుర్గి మండలం
  • దక్షణాన యర్రగొండపాలెం మండలం

వెలుపలి లింకులు

  • [1] గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి
  • [2] గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి

[3] ఈనాడు గుంటూరు రూరల్; 2013,ఆగష్టు-9; 13వపేజీ. [4] ఈనాడు గుంటూరు రూరల్; 2014,ఫిబ్రవరి-11; 4వ పేజీ. [5] ఈనాడు గుంటూరు రూరల్; 2014,మార్చ్-21; 5వ పేజీ. [6] ఈనాడు గుంటూరు రూరల్; 2014.మే-24; 4వ పేజీ.