వతోలి (భైంసా): కూర్పుల మధ్య తేడాలు
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
||
పంక్తి 70: | పంక్తి 70: | ||
|timezone_DST = |
|timezone_DST = |
||
|utc_offset_DST = |
|utc_offset_DST = |
||
| latd |
| latd = |
||
| latm |
| latm = |
||
| lats |
| lats = |
||
| latNS |
| latNS = N |
||
| longd |
| longd = |
||
| longm |
| longm = |
||
| longs |
| longs = |
||
| longEW |
| longEW = E |
||
|elevation_footnotes = <!-- for references: use<ref> </ref> tags --> |
|elevation_footnotes = <!-- for references: use<ref> </ref> tags --> |
||
|elevation_m = |
|elevation_m = |
13:36, 16 జూన్ 2014 నాటి కూర్పు
వతోలి | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
---|---|
జిల్లా | అదిలాబాదు |
మండలం | భైంసా |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
వతోలి, అదిలాబాదు జిల్లా, భైంసా మండలానికి చెందిన గ్రామము. ఈ గ్రామం మహారాష్ట్ర సరిహద్దులలో ఉంది.
వార్తలలో
2008 అక్టోబరు నెలలో ఈ గ్రామంలోను, మండల కేంద్రమైన భైంసాలోను జరిగిన మతకలహాలు ప్రముఖంగా వార్తలలోకి వచ్చాయి. వెయ్యిలోపే జనాభా ఉన్న ఈ వూరు ప్రముఖంగా చర్చనీయాంశమైంది. ఈ గ్రామంలో రెండే ముస్లిం కుటుంబాలు ఉన్నాయి. అప్పుడు జరిగిన అల్లర్లపై వివిధ కథనాలు ఉన్నాయి. దసరా ఊరేగింపు సందర్భంలో జరిగిన ఆకతాయి చర్యల కారణంగా గొడవ మొదలై ఉండవచ్చును. అల్లర్లలోను, తరువాత జరిగిన పోలీసు కాల్పులలోను ముగ్గురు మరణించారు. ఫలితంగా ఈ అల్లర్లు అదిలాబాదు జిల్లా అంతటా వ్యాపించాయి.[1]. అక్టోబర్ 12న రాత్రిపూట నిద్రిస్తున్న ఒక కుటుంబం వతోలిలో సజీవంగా దహనం చేయబడింది. ఆ ఘటనలో ఐదుగురు మరణించారు. [2]
తరువాత అనేక పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు భైంసాకు వచ్చి (తమ తమ పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా) వివిధ స్టేట్మెంటులు ఇచ్చారు.