దిండి: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Nrgullapalli (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Nrgullapalli (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 99: | పంక్తి 99: | ||
==గ్రామ పంచాయతీ== |
==గ్రామ పంచాయతీ== |
||
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి యేమినేని సుజాత, సర్పంచిగా ఎన్నికైనారు. [2] |
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి యేమినేని సుజాత, సర్పంచిగా ఎన్నికైనారు. [2] |
||
==గ్రామ చరిత్ర == |
|||
==గ్రామం పేరు వెనుక చరిత్ర== |
|||
==గ్రామంలో విద్యా సౌకర్యాలు== |
|||
== గ్రామానికి రవాణా సౌకర్యాలు== |
|||
==గ్రామములో మౌలిక వసతులు== |
|||
==గ్రామములో రాజకీయాలు== |
|||
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు== |
|||
==గ్రామంలో ప్రధాన పంటలు== |
|||
==గ్రామంలో ప్రధాన వృత్తులు== |
|||
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)== |
|||
00:28, 29 జూన్ 2014 నాటి కూర్పు
దిండి | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
---|---|
జిల్లా | గుంటూరు జిల్లా |
మండలం | నిజాంపట్నం |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 9,704 |
- పురుషులు | 5,001 |
- స్త్రీలు | 4,703 |
- గృహాల సంఖ్య | 2,757 |
పిన్ కోడ్ | 522 262 |
ఎస్.టి.డి కోడ్ |
దిండి, గుంటూరు జిల్లా, నిజాంపట్నం మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 522 262. ఎస్.టి.డి.కోడ్ = 08648.
గ్రామంలోని దేవాలయాలు
- అడవులదీవిలో ప్రతి సంవత్సరం మాఘపౌర్ణమికి శ్రీ భ్రామరీ బాలత్రిపురసుందరీ సమేత మల్లికార్జునస్వామి తిరునాళ్ళు జరుగును. ఆ తిరునాళ్ళ తరువాత, మరుసటిరోజు ఇక్కడి దిండీ బీచిలో ప్రజలు సముద్రస్నానాలు చేయుదురు. అందుకు ప్రభుత్వంవారు ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసెదరు. ఈ సందర్భంగా ఇక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేకాలు ఆంజనేయస్వామి ఆలయంలో జరుగును. [3]
- దిండి పరిశావారిపాలెం బీచిలో నిర్మించిన, శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయంలో ప్రతి సంవత్సరం, హనుమజ్జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించెదరు. [4]
గ్రామ పంచాయతీ
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి యేమినేని సుజాత, సర్పంచిగా ఎన్నికైనారు. [2]
గ్రామ చరిత్ర
గ్రామం పేరు వెనుక చరిత్ర
గ్రామంలో విద్యా సౌకర్యాలు
గ్రామానికి రవాణా సౌకర్యాలు
గ్రామములో మౌలిక వసతులు
గ్రామములో రాజకీయాలు
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు
గ్రామంలో ప్రధాన పంటలు
గ్రామంలో ప్రధాన వృత్తులు
గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)
గణాంకాలు
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 9925.[1] ఇందులో పురుషుల సంఖ్య 5152,మహిళల సంఖ్య 4773,గ్రామంలో నివాసగ్రుహాలు 2645 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 2165 హెక్టారులు.
సమీప గ్రామాలు
- ఈ గ్రామానికి సమీపంలో తుమ్మల,కైతేపల్లి,మొల్లగుంట,ప్రజ్ఞం,సింగుపాలెం గ్రామాలు ఉన్నాయి.
మూలాలు
- ↑ http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17
[2] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2013,జులై-25; 3వ పేజీ. [3] ఈనాడు, గుంటూరు రూరల్/రేపల్లె; 2014,ఫిబ్రవరి-14; 2వ పేజీ. [4] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2014,మే-22; 2వ పేజీ.