ఉండ్రపూడి: కూర్పుల మధ్య తేడాలు
పంక్తి 103: | పంక్తి 103: | ||
==గ్రామములో రాజకీయాలు== |
==గ్రామములో రాజకీయాలు== |
||
==గ్రామ పంచాయతీ == |
==గ్రామ పంచాయతీ == |
||
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ మట్టా వెంకటేశ్వరరావు, సర్పంచిగా ఎన్నికైనారు. [ |
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ మట్టా వెంకటేశ్వరరావు, సర్పంచిగా ఎన్నికైనారు. [4] |
||
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు== |
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు== |
15:44, 1 ఆగస్టు 2014 నాటి కూర్పు
ఉండ్రపూడి | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
---|---|
జిల్లా | కృష్ణా జిల్లా |
మండలం | పామర్రు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 721 |
- పురుషులు | 351 |
- స్త్రీలు | 370 |
- గృహాల సంఖ్య | 243 |
పిన్ కోడ్ | 521157 |
ఎస్.టి.డి కోడ్ | 08674 |
" ఉండ్రపూడి" కృష్ణా జిల్లా పామర్రు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 157., ఎస్.టి.డి.కోడ్ = 08674.జనాభా (2011) - మొత్తం 721 - పురుషులు 351 - స్త్రీలు 370 - గృహాల సంఖ్య 243
గ్రామ చరిత్ర
గ్రామం పేరు వెనుక చరిత్ర
గ్రామంలో విద్యా సౌకర్యాలు
గ్రామానికి రవాణా సౌకర్యాలు
గ్రామములో మౌలిక వసతులు
గ్రామములో రాజకీయాలు
గ్రామ పంచాయతీ
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ మట్టా వెంకటేశ్వరరావు, సర్పంచిగా ఎన్నికైనారు. [4]
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు
గ్రామంలో ప్రధాన పంటలు
గ్రామంలో ప్రధాన వృత్తులు
గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)
శ్రీ వీరాంజనేయస్వామి ఆలయం:- ఉండ్రపూడి - పోలవరం అడ్డరోడ్డు వద్ద ఉన్న శ్రీ వీరాంజనేయస్వామి ఆలయం పునర్నిర్మాణం కోసం 2013, డిసెంబరు 11, బుధవారం భూమిపూజ జరిగినది. జిల్లాలో మూడవ ఆంజనేయస్వామిగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో, పుష్యమీ నక్షత్రయుక్త, వృషభ లగ్నమందు, నూతన ధ్వజ, శిఖర, ప్రతిష్ఠా మహోత్సవములను, (2014,ఏప్రిల్-9, చైత్ర దశమి, బుధవారంనాడు) అత్యంత వైభవంగా నిర్వహించినారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుండి భక్తులు ఉదయమే ఆలయానికి చేరుకోగా, దేవాదాయ ధర్మాదాయ శాఖవారి ఆధ్వర్యంలో, వేదపండితులు ఆంజనేయస్వామికి ప్రత్యేకపూజలు నిర్వహించి, వేదమంత్రాల నడుమ, ధ్వజ, శిఖర, బలిపీఠ, ఉష్ఠ్ర, గణపతి విగ్రహాల ప్రతిష్ఠ, అనంతరం, సీతారాముల శాంతికళ్యాణం నిర్వహించినారు. యాగం నిర్వహించి, పూర్ణాహుతి నిర్వహించగా, భక్తులు ప్రదక్షణలు చేశారు. అనంతరం ప్రదర్శించిన కోలాట భజన భక్తులను అలరించినది. అనంతరం భక్తులకు అన్నసమారాధన నిర్వహించినారు. ఈ దేవాలయంలో హనుమజ్జయంతి నాడు (23-మే/2014 న) ఉదయం స్వామివారికి క్షీరాభిషేకం, లక్ష తమలపాకుల పూజ నిర్వహించి, అనంతరం హనుమాన్ చాలీసా పఠనం, శ్రీ సీతారాముల తాళం భజన, కోలాట భజన నిర్వహించెదరు. [1] , [2] & [3]
[1] ఈనాడు కృష్ణా; 2013; డిసెంబరు-12.
[2] ఈనాడు కృష్ణా; 2014,ఏప్రిల్-10; 6వ పేజీ.
[3] ఈనాడు కృష్ణా; 2014,మే-21; 2వ పేజీ.